తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పల్నాడు జిల్లా పుడుగురాళ్లకు (Piduguralla) చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన�
ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి (Earthquake) కంపించింది. అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో భూప్రకంపణలు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. నాలుగు స�
AP News | ఏపీలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపైనే తెనాలి పోలీసులు చితకబాదిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంగోలులో ఓ మహిళపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిపై ఏపీ ప్
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షం (Rain) దంచికొట్టింది. నెల్లూరులో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. కావలి, బోగోలు, దగదర్తి, చేజర్లలో ఉరుములు, మెరుపులతో �
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
Earthquake | ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం ఉదయం ప్రకాశం (Prakasam) జిల్లాలోని రెండు మండలాల్లో భూమి కంపించింది.
Cheetah attack | ప్రకాశం, నంద్యాల జిల్లా సరిహద్దులో దారుణం చోటు చేసుకుంది. మొహరున్సీసా అనే మహిళ కట్టెల కోసం అడవిలోకి వెళ్తుండగా అక్కడే మాటు వేసిన చిరుతపులి మహిళపై దాడిచేసి చంపివేసింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండంలోని మోచర్ల వద్ద టీఎస్ఆర్టీసీ (TSRTC Bus) బస్సు లారీని ఢీకొట్టింది.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ప్రకాశం జిల్లాలో (Prakasam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి (Darshi) సమీపంలో ఓ పెండ్లి బస్సు సాగర్ కాల్వలోకి (Sagar Canal) దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచ
Gas cylinder | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లా కొమరోలు మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని పెద్దవాడ వద్ద గ్యాస్ సిలిండర్లతో (Gas cylinder) వెళ్తున్న ఓ లారీ ఇంజిన్లో ఒక్కసారిగా
Prakasam | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్తూ ఐదుగురు తిరిగిరానిలోకాలకు వెళ్లారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. చెరువులో స్నానానికి దిగి నలుగురు పిల్లలు మృతి చెందారు. ఇద్దరు మృతదేహాలను చెరువులో నుంచి వెలికి తీయగా.. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస�
four killed in road accident | ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కొమరోలు మండలం
తాటిచెర్లమోటులో ప్రమాదం వద్ద ట్రాలీ ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు
అక్కడికక్కడే దుర్మరణం