జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ �
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 88 విన్నపాలు రాగా.. అందులో అత్యధికంగా హౌసింగ్/ లేక్స్ విభాగానికి 43, టౌన్ప్లానింగ్ 23, ట్యాక్స్ సెక్షన్ 8, ఈఎన్సీ మూడు, ఎల్డబ్ల్యూఎస్�
కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ వారం అధికారులు డుమ్మా కొట్టడంతో కళ తప్పింది. దసరా తర్వాత నిర్వహించిన ఈ కార్యక్రమానికి చాలా మంది అధికారులు హాజరు కాలేదు.
గల్ఫ్తోపాటు ఇతర దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటుచేసిన ప్రవాసీ ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని పటిష్టంగా నిర్వహిస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి తెలిపారు.
జీహెచ్ఎంసీలో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా జరుగుతున్నది. దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుదారులకు అధికారుల నుంచే
అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజావాణిలో వచ్చే అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. సోమవారం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని
ప్రజావాణి సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా బాధితుల నుంచి ఆమె అర్జీలు స్వ
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించార�
వివిధ సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంల�
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 16 ఫిర్యాదులు అందాయి.