ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు 131 వినత
ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ రాజర్షి షా ప్రజల నుంచి దరఖాస్తులు �
‘చుట్టూ పరదాలు కట్టుకొని, పైన రేకులు వేసుకొని భార్యా పిల్లలతో నివసిస్తున్నా.. వర్షాకాలం నీళ్లతో, రాత్రిపూట పాముల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నా.. నాకు మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆద�
సమస్యల సత్వర పరిషారానికి ప్రజావాణి దోహదపడుతుందని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. సోమవా రం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక�
ఎలాంటి షరతుల్లేకుండా దళితబంధు రెండో విడుత నిధులు గ్రౌండింగ్ చేపట్టాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ దళితబంధు లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ �
ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ రాజర్షి షా దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజావాణి కి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిషరించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
ప్రజావాణి కార్యక్రమం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా సోమవారం హెడ్ ఆఫీస్తో పాటు ఆరు జోన్లలో జరిగింది. పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుంచి అధికారులు అర్జీలను స్వీకరించారు. 118 ఫిర్యాదులను స్వీకరించగా, �
పొలానికి బాట ఇవ్వకుండా తన అన్న అడ్డుకోవడం.. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ.. మనస్తాపంతో రైతు కలెక్టరేట్లో ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనపర్తిలో చోటు చేసుకున్నది.