గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఉట్నూర్ ఇన్చార్జి ఐటీడీఏ పీవో యువరాజ్ అన్నారు. సోమవారం పీవో క్యాంపు కార్యాలయంలో అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
బూర్గంపహాడ్, మార్చి 23 : బూర్గంపహాడ్ పంచాయతీలో నిధుల వినియోగంలో గోల్మాల్ జరిగిందని చిప్పా సుధాకర్ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో మేజర్ పంచాయతీగా ఉన్న బూర్గంపహాడ్ పంచాయతీలో నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయంటూ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో మాజీ ఉప సర్పంచ్ చిప్పా సుధాకర్ కలెక్టర్కు ఫిర్యాదు
ప్రజల సమస్యలపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు భరోసా కల్పించడంలో పోలీస్ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగ�
రామగుండం కార్పొరేషన్ లో వివాదాస్పదంగా ఉన్న యూజీడీ అక్రమాల నిగ్గు తేల్చేంత వరకు బిల్లులు ఆపాలని 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య అధికారులను కోరారు. ఈమేరకు కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో
బాధితులు అధికారుల వద్దకు రావడం కాకుండా, అధికారులే బాధితుల వద్దకెళ్లి సమస్యలపై ఆరా తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నూతన కలెక్టర్ చిత్రా మిశ్రా. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వయోవ
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం బాధితులు పోటెత్తారు. వివిధ సమస్యలతో సతమతమవుతున్న 345 మంది జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి తమ బాధలు చెప్పుకోగా, అధికారులు వి�
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో నూతన కలెక్టర్ అంకిత్ తొలి రోజు ప్రజావాణి నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు అధికారులు అందరూ హాజరు కావాలని అంతకుక్రితం రోజే ప్రకటన జారీ చేశారు. అయినా 11 గంటల వరకు సైత�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరునెలల తర్వాత ‘ప్రజావాణి’కి మోక్షం కలిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తప్పనిసరిగా గ్రీవెన్స్ డే(ప్రజావాణి) నిర్వహించాల్సి ఉంది. కానీ గతంలో పనిచేసిన కలె�
అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకు తనను అక్రమంగా విధుల నుంచి తొలగించారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పదేండ్లపాటు పనిచేసిన మాజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాలోత్ అరుణ్సింగ్ ఆరోపించారు.
లింగం బంజరలో గల పురాతన శివాలయానికి సంబంధించిన స్థలానికి హద్దులు గుర్తించాలని కోరుతూ లింగం బంజర గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి దరఖాస్తుదారులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, నిర్మ ల్ కలెక్టర్ అభిలాష
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం పెద్దగా ఫలితాలు ఇవ్వడంలేదనే విమర్శలున్నాయి. అర్జీలు తీసుకోవడం తప్పా పెద్దగా పరిష్కారం చూపడం లేదనే
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో దోమలు ప్రజలను రోగాల పాలు చేస్తున్నాయని వేములవాడ పట్టణానికి చెందిన రేగుల రాజ్ కుమార్ సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.