సమీక్షా సమావేశానికి ఆలస్యంగా వచ్చిన తహసీల్దార్లకు ఇన్చార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని ప్రధాన సమీక్ష మందిరంలో ఫిర్యాదుల పరిష్
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 109 దరఖాస్తులు వచ్చ
మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ స్థాయి పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ ఎస్.రమణారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో �
సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే 10 నెలలకు అధికారులు బదులిచ్చారు. బాధితుడు నాంపల్లి గట్టయ్య కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన 8 కుటుంబాలకు 13 గుంటల భూమి ఉంది. రెండు గుంట�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టర్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 20న తాత్కాలికంగా రద్దు చేసినట్టు కలెక్టర్లు నారాయణరెడ్డి, దీపక్తివారీ
యాదాద్రి కలెక్టరేట్.. జిల్లాలోనే పెద్దాఫీసు. అన్ని విభాగాల బాస్లు ఉండే సమీకృత కార్యాలయం. పెద్ద సార్.. కలెక్టర్ ఉండేదీ ఇక్కడే. ఎలాంటి సమస్య అయినా ఇక్కడే పరిష్కారం అవుతుందనేది జనం నమ్మకం. మండలాల్లో అధిక�
ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టనున్న ఇండస్ట్రియల్ కారిడార్కు తమ భూములు ఇవ్వమని, పరిశ్రమలకు వ్యవసాయ భూములను మినహాయించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గూడ, కొరాట, హత్తిఘాట్కు చెందిన రైతులు సోమవా
ఆదిలాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) ః “సారూ.. నా పేరు ప్రతిభ. నన్ను సర్కారోళ్లు కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ పది రోజుల క్రితం ప్రీ ప్రైమరీ పాఠశాలల ఇన్స్ట్రక్టర్గా ఆదిలాబాద్ అర్బన్ మండలంలోని బం�
మా సమస్యలు వినండని సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు తరలివచ్చారు. ఆదిలాబాద్ కలెక్టర్ మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రాలు అందించారు. నిర్మల్ కలెక్టరేట్లో కలెక్టర్ భవేశ్ మి�
సిరిసిల్ల కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి తన సమస్యను వినిపించేందుకు వచ్చిన ఓ తల్లి, వేచి ఉండే సమయంలో సమయాన్ని వృథా చేయకుండా తన చిన్నారికి సెల్ఫోన్లో పాఠాలు నేర్పిస్తూ కనిపించింది.
ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. తలమడుగు మండలంలోని దేవాపూర్కు చెందిన రైతు జగ్గిడి రాములు కుటుంబసభ్యులు తమ చేలకు దారి వేయాలంటూ ఎడ్లబ�
కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో మం ద మకరంద్ అన్నారు. సోమవారం పీవో క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు.
కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ఫిర్యాదులు పోటెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయ�