చెరువులపై ఆధారపడి జీవించే తమ హక్కులను కాపాడాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కోనరావుపేట, కొండ్రికర్లకు చెందిన గంగపుత్రులు సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ఎదుట పెట్రోల్ డబ్బా
‘మేమేం పాపం చేశాం. గ్రామ పంచాయతీ భవన నిర్మాణంలో వివక్షను ప్రశ్నిస్తే మాపై కేసులు నమోదు చేస్తారా..? అసలు గ్రామంలో వదిలి హామ్లెట్ విలేజ్లో జీపీ భవనం ఎలా నిర్మిస్తారు?
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. జిల్లా నలుమూలల : నుంచి వచ్చిన 328 మంది అర్జీదారులు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అధికారులకు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన
‘ఏళ్ళకేళ్ళుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, అధికారులను బతిలాడుతున్న, అయినా నన్ను పట్టించుకోవటం లేదు. నా సమస్యకు పరిష్కారం చూపటం లేదు. ప్రజావాణికి కూడా వచ్చి చాలా సార్లు ఫిర్యాదు చేసిన, ఇప్పటివరకు నేను పడు�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. తమ సమస్యలు విన్నవించడానికి వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. ఆదిలాబాద్లో కలెక్టర్ రాజర్షి షాకు 74,న�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హ�
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రలోకి జారే వరకు తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం, తమకు మాత్రం గౌరవ వేతనం సక్రమంగా అందజేయటం లేదని, నెలల తరబడి తమకు వేతనాలు రాక కుటుంబాలు పస్తులుండే స్థితిక�
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన దరఖాస్తులు, అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ బాధిత కుటుం బాలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ�
చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం విషయంలో నిబంధనలు బేఖాతరు చేసిన వైస్ చాన్స్లర్(వీసీ)పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ‘ప్రజావాణి’ అధికారులు విద్యాశాఖ ప్రిన్సి�