Kasipet | కాసిపేట మండల శివారులోని సర్వే నెంబర్ 8లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోనియకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలవేణి తిరుపతి దంపతులు కోరారు.
ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్, అధ�
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద మైనార్టీకు ప్రభుత్వము ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున వెంటనే అర్హులైన నిరుపేదలస్తులకు -ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అందించాలని నిజామాబాద్
కౌలుకు ఇచ్చిన భూమిని తన పేరిట మార్పించుకుని దర్జాగా పట్టా చేయించుకున్న వ్యక్తికే అధికారులు మద్దతునిస్తున్నారని ఆరోపిస్తూ, కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణి పరిసరాల్లో పురుగుల మందు డబ్బాలతో బాధితులు ఆ
పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం నీరుగారుతున్నది. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల చదువులకు ఆటంకం కల�
కలెక్టరేట్లో ప్రజావాణి జరుగుతున్నదంటే పెద్ద సారు ఉంటారని అధికారులకు ఒక భయం. ఇలాంటి సమయంలో ప్రజా సమస్యలకు కొంతవరకైనా న్యాయం జరుగుతుందని దరఖాస్తుదారుల నమ్మకం. కానీ గత రెండునెలలుగా కొత్తగూడెంలోని ఐడీవో�
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తమ నివాస ప్రాంతాలు నీట మునుగుతున్నాయని, పలుచోట్ల నాలాలు ఆక్రమణలకు గురై వరద నీరు సాఫీగా వెళ్లడంలేదంటూ నగరంలోని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
చెరువులపై ఆధారపడి జీవించే తమ హక్కులను కాపాడాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కోనరావుపేట, కొండ్రికర్లకు చెందిన గంగపుత్రులు సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ఎదుట పెట్రోల్ డబ్బా
‘మేమేం పాపం చేశాం. గ్రామ పంచాయతీ భవన నిర్మాణంలో వివక్షను ప్రశ్నిస్తే మాపై కేసులు నమోదు చేస్తారా..? అసలు గ్రామంలో వదిలి హామ్లెట్ విలేజ్లో జీపీ భవనం ఎలా నిర్మిస్తారు?
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. జిల్లా నలుమూలల : నుంచి వచ్చిన 328 మంది అర్జీదారులు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అధికారులకు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన
‘ఏళ్ళకేళ్ళుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, అధికారులను బతిలాడుతున్న, అయినా నన్ను పట్టించుకోవటం లేదు. నా సమస్యకు పరిష్కారం చూపటం లేదు. ప్రజావాణికి కూడా వచ్చి చాలా సార్లు ఫిర్యాదు చేసిన, ఇప్పటివరకు నేను పడు�