ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. తలమడుగు మండలంలోని దేవాపూర్కు చెందిన రైతు జగ్గిడి రాములు కుటుంబసభ్యులు తమ చేలకు దారి వేయాలంటూ ఎడ్లబ�
కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో మం ద మకరంద్ అన్నారు. సోమవారం పీవో క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు.
కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ఫిర్యాదులు పోటెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయ�
భూదాన్పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలో పలు రసాయన కంపెనీల నుంచి వెలువడే విషవాయువులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. అధికారుల అలసత్వం, పెద్దల అండతో ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా ఈ కంపెనీలు వ్
కోరుట్ల డివిజన్ స్థాయిలో నూతనంగా ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్�
కారేపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో మండలానికి చెందిన పలువురు సర్పంచులు పలు సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి జిల్లా అదన
ప్రజావాణికి ఫిర్యాదులు పోటెత్తాయి. ఉమ్మడి జిల్లాలో వినతులు వెల్లువెత్తాయి. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలు కిటకిటలాడాయి. ప్రజలు భారీగా తరలి రావడంతో స�
‘వాన కాలం బోనస్ డబ్బులు ఇస్తరా.. ఇయ్యరా?.. ఇంకా ఎన్ని రోజులు మీ చుట్టూ తిరగాలి? రైతులంటే పిచ్చోళ్లలా కనిపిస్తున్నరా? మా డబ్బుల కోసం ప్రశ్నిస్తే రాజకీయం అంటరా? గొప్పల కోసం బోనస్ అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు మమ�
99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ పేరిట ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు,డివిజన్ సభలు వెలవెలబోయాయి. ముఖ్యంగా కొన్ని మండలాల్లో తగినంత సంఖ్యలో జ
గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఉట్నూర్ ఇన్చార్జి ఐటీడీఏ పీవో యువరాజ్ అన్నారు. సోమవారం పీవో క్యాంపు కార్యాలయంలో అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
బూర్గంపహాడ్, మార్చి 23 : బూర్గంపహాడ్ పంచాయతీలో నిధుల వినియోగంలో గోల్మాల్ జరిగిందని చిప్పా సుధాకర్ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో మేజర్ పంచాయతీగా ఉన్న బూర్గంపహాడ్ పంచాయతీలో నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయంటూ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో మాజీ ఉప సర్పంచ్ చిప్పా సుధాకర్ కలెక్టర్కు ఫిర్యాదు