రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదికారులను ఆదేశించారు.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం అంతా ఓ డ్రామా అనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో గొప్పగా 99 రోజుల కార్యక్రమం ప్రకటించినప్పటికీ ఇప్పట�
గ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు పన్నుల వసూళ్లు పూర్తి చేయాల్సిన గడువు దగ్గరపడుతుండగా, మరోవైపు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ‘ప్�
పనిచేసేందుకు సర్పంచులు కావాలి గానీ, పంచాయతీలకు పైసలు మాత్రం ఇవ్వరా..? అంటూ సర్పంచులు అధికారులను నిలదీశారు. ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మున్సిపల్ అధ్యక్షు�
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ అంకి�
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇబ్బందికరంగా మారుతున్నది. అభివృద్ధి పనులకు నిధులు లేకుండా ప్రణాళికలు రూపొందించడం వల్ల ఉపయోగమ
ఈనెల 6 నుంచి జూన్ 19 వరకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమ �