Kidney patients | కాంగ్రెస్ పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు ఉండటం లేదు. ప్రతి చిన్న విషయానికి కూడా ప్రజలు రోడ్ల మీదకు రావాల్సిన దుస్థితి నెలకొంది తాజాగా హైదరాబాద్లోని(Hyderabad) ప్రజా భవన్(Praja Bhavan) ఎదుట కిడ్నీ పేషేం�
రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాధిత రైతాంగం పోరుకు సిద్ధమైంది. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు చలో ప్రజాభవన్ కార్యక్రమానికి రైతులు పిలుపునిచ్చారు.
Harish Rao | తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రైతుల పాలిట శాపంగా మారింది. ఈ మూడింటిలో ఏ ఒక్క హామీని అమలు చ�
దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్టున్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామని చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాలపై విధిస్తున్న 18శాతం జీఎస్టీని ఎత్తివేయాలని పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరారు. జీఎస్టీకే అధిక నిధులు వెచ్చించాల్సి వస్తున్నదని వారు తెలిపారు. ప్
దళితబంధు నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద ములుగు జిల్లా లబ్ధిదారులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈమేరకు అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుక�
దళితబంధు (Dalitha Bandhu) నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు పోరుబాటపట్టారు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్లోని ప్రజాభవన్కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. పంజాగుట్ట నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ నిర్వహించా�
‘మేము అధికారంలోకి వస్తే జీవో 46ను రద్దు చేస్తాం’ అని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా దానిపై నోరే మెదపడం లేదు.
కాంగ్రెస్ సర్కారు వైఖరిపై ప్రజల్లో నిరసన పెల్లుబుకుతుందనడానికి శుక్రవారం ప్రజాభవన్కు తరలివచ్చిన వందలాది మందే సాక్ష్యం. ఆరు గ్యారెంటీల ఆశచూపి అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా వాటిని పూర్తిగా ఎం�