దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్టున్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామని చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాలపై విధిస్తున్న 18శాతం జీఎస్టీని ఎత్తివేయాలని పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరారు. జీఎస్టీకే అధిక నిధులు వెచ్చించాల్సి వస్తున్నదని వారు తెలిపారు. ప్
దళితబంధు నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద ములుగు జిల్లా లబ్ధిదారులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈమేరకు అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుక�
దళితబంధు (Dalitha Bandhu) నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు పోరుబాటపట్టారు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్లోని ప్రజాభవన్కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. పంజాగుట్ట నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ నిర్వహించా�
‘మేము అధికారంలోకి వస్తే జీవో 46ను రద్దు చేస్తాం’ అని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా దానిపై నోరే మెదపడం లేదు.
కాంగ్రెస్ సర్కారు వైఖరిపై ప్రజల్లో నిరసన పెల్లుబుకుతుందనడానికి శుక్రవారం ప్రజాభవన్కు తరలివచ్చిన వందలాది మందే సాక్ష్యం. ఆరు గ్యారెంటీల ఆశచూపి అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా వాటిని పూర్తిగా ఎం�
మూసీ బ్యూటిఫికేషన్ అంచనా వ్యయాన్ని మూడు నెలల్లో లక్ష కోట్లకు పెంచిన సీఎం రేవంత్రెడ్డిపై ఓ సాధారణ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
Praja vani | సీఎం రేవంత్ రెడ్డిపై ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ రెడ్డి సంచులు నింపుకోవద్దా..? ఆయన ఉట్టిగనే మందికి వేస్తాడా..? అని ఆమె ఘాటుగా వ్యాఖ్య�
రాష్ట్ర బడ్జెట్ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రవేశపెట్టనున్నారు. ఈనేపథ్యంలో ప్రజాభవన్ల
రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్లో పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు.
సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సోమవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇండ్ల వద్ద ధర్నాలు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం 19న చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్�