పెండింగ్ బిల్లుల కోసం ఏడాదిగా ఉద్యమిస్తున్న మాజీ సర్పంచులు మంగళవారం మరోసారి నిరసనకు ఉపక్రమించారు. సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రజాభవన్ ఎదుట పడుక
పది నెలలుగా ప్రభుత్వం తమకు సగం జీతాలనే చెల్తిస్తున్నదని, నిరుడు మార్చి నుంచి ఇప్పటి వరకు ఇదే తీరున చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోన�
ప్రజాభవన్ శుక్రవారం ఆందోళనలతో దద్దరిల్లింది. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డీఎస్సీ 2008 బాధితులు, వీఆర్ఏల వారసులు నిరసనలు చేపట్టారు. రాత్రి వరకు ఆందోళనలు కొనసాగాయి.
DSC 2008 | ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేర్చడం లేదంటూ ప్రజలు మండిపడుతు�
Telangana | అనారోగ్యంతో దవాఖానలో చేరితే పేదల పాలిట పెన్నిధిగా నిలిచే ఆరోగ్యశ్రీ పథకం కాంగ్రెస్ పాలనలో పరిహాసానికి గురవుతున్నది. సాంకేతిక కారణాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు జగిత్యాల జిల్లా మల్య�
‘రాష్ట్రంలో ఏ వర్గపు ప్రజలను చూసినా ఏమున్నది గర్వకారణం.. తెలంగాణ సమస్త ప్రజానీకం మొత్తం ఆందోళనల పర్వం’ అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రగతిభవన్ను దొరల గడీ �
తమకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి 50 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని డీఎస్సీ-2008 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాలకు చెందిన 200 మందికిపైగా అభ్యర్థులు మ
ప్రజాభవన్ ముందు కారు బీభత్సం (Accident) సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం ఓ కారు పంజాగుట్ట నుంచి అమీర్పేట వైపు
వీఆర్ఏల వారసులకు ఇంకెప్పుడు ఉద్యోగాలు ఇస్తారని వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వంగూరు రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ�
VRAs protest | గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఇచ్చిన G.O 81 ప్రకారం వారసత్వ ఉద్యోగాలు(Legacy jobs) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా భవన్(Praja Bhavan) ఎదుట వీఆర్ఏలు నిరసన(VRAs protes) చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం కమిటీ పేర�
సింగరేణి బొగ్గు ఉత్పాదక వ్యయంలో వ్యత్యాసం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తంచేశారు. పర్మినెంట్ కార్మికులు ఓపెన్కాస్ట్లో ఉత్పత్తిచేసే బొగ్గు టన్నుకు రూ.3,500, అండర్గ్రౌండ్లో ఉత్పత
Deputy CM Bhatti | సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల(Singareni workers) సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర�