సూర్యాపేట నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన వారు ఎవరూ లేకపోగా, ఇప్పుడు ఆ ఘనత గుంటకండ్ల జగదీశ్రెడ్డికి దక్కింది.
సూర్యాపేటలో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభతో నియోజకవర్గ జనం అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నట్లు స్పష్టమైంది. తొమ్మిదిన్నరేండ్లలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి
గుంటకండ్ల జగదీశ్రెడ్డి చ�
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భాష అసహ్యంగా ఉన్నదని, తెలంగాణ ఉద్యమకారులను కించపరిచేలా మాట్లాడడం తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ అన్నారు. సూర్యాపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. పార్టీ పెద్దల తీరు నచ్చక, డబ్బుంటేనే టికెట్లు అన్న ధోరణితో విసిగి, కార్పొరేట్ సం�
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం కీలక దశకు చేరుకున్నది. ఈ నెల 3న మొదలైన నామినేషన్ల స్వీకరణ 10వ తేదీన ముగియనున్నది. దాంతో ఇవ్వాల, రేపు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థ�
ఉమ్మడి రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయమై.. మోడువారిన సూర్యాపేట ప్రాంతం నేడు అత్యంత అహ్లాదకరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఉద్యమ రీతిన చేపడుతున్న హరితహారం.
అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్లో ధర్మానికి దౌర్జాన్యానికి మధ్య పోరు సాగుతున్నదని కావునా ధర్మాన్నే గెలిపించాలని కోరారు.
సూర్యాపేటను అన్ని విధాలా అభివృద్ధి చేసిన మంత్రి జగదీశ్రెడ్డి వెంటే సూర్యాపేట ప్రజలు ఉన్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమక్షంలో పెన్�
సమైక్య పాలనలో కరెంట్ లేక జనం ఎన్నో అవస్థలు పడ్డారు. రోజు మొత్తంలో వచ్చే ఆరు నుంచి ఎనిమిది గంటల కరెంట్తో ఏ పనులూ కాకపోయేవి. పరిశ్రమలు నడువకపోయేవి. వ్యాపార సంస్థలు, దవాఖానలు జనరేటర్లపై ఆధారపడేవి. వచ్చిపోయ
ఏండ్లుగా వెనుకబడి ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక సీఎం కేసీఆర్ సారథ్యంలో రెండున్నరేండ్లలోనే అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
నియోజకవర్గంలో పదేండ్ల తన పదవి కాలంలో పంచాయితీలు, కొట్లాటలకు తావు లేకుండా కేవలం అభివృద్ధ్దికి మాత్రమే అధిక ప్రాధాన్యతనిచ్చామని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్,
మునుగోడులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 50 వేల మందికిపైగానే జనం తరలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాలు పట్టుకొని ర్యాలీలు తీశారు. ఎటుచూసినా జనంతో సభ ప్రాంగణం
అమిత్షా పర్యటన వేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది నల్లగుంట్ల అయోధ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
త్వరలో జరుగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీలో బేధాభిప్రాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. కోదాడ నియోజకవర్గంలో అసమ్మతి లేకుండా పార్టీ వర్కిం
మండలంలోని బొక్కమంతల పహాడ్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన �