వరంగల్ సభలో మోదీ మాటల్లో అబద్ధాలు, తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం తప్ప మరేదీ కానరాలేదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. మోదీ అబద్ధాలను తెలంగాణ ప్రజలు నమ్మరని, అందుకే తొమ్మిదేండ్లలో ఇక్
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రం తొమ్మిదేండ్లలోనే 90 సంవత్సరాల అభివృద్ధిని సాధించిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎఫ
అమరుల కుటుంబాలను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు. చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరుడైన కర్నల్ సంతోష్బాబు త్యాగం చిరస్మరణీయమని, ఆయన పోరా�
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే మండల స్థాయిలో పూర్తికాగా సోమవారం నుంచి ఈ నెల 24 వరకు మూడు రోజులపాటు జిల్లా స్�
నోట్ల రద్దుతో కేంద్రంలోని మోదీ పాలనకు తిరోగమనం మొదలైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహదపడదని పేర్కొన్నారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ సంపదను సృష్టిస్తూ ఆ ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారులు, పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దీంతో లక్షల కోట్లు నేరుగా ప్రజలకు చేరాయన
దేశంలో బీఆర్ఎస్ హవా కొనసాగనున్నదని, కేసీఆర్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లా�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మనిషి చనిపోయాక చివరి మజిలీ నిర్వహించాలన్నా స్థలం లేక కష్టంగా ఉండేది. రోడ్లు, చెరువు కట్టల వెంబడి కార్యక్రమాలను ముగించే వారు. మనిషి పుట్టుకతో పాటు చివరి మజిలీ సైతం సక్రమంగా ఉ�
కోరిన కోర్కెలు తీర్చే మహిమ గల తల్లిగా ప్రసిద్ధి గాంచిన నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయానికి స్వరాష్ట్రంలో మహర్దశ పట్టింది. రోజురోజుకూ భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుండడంతో గుడి వద్ద అసౌకర్యం కలుగకుండా ప్ర
అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్తోనే యావత్ దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అన్ని రాష్ర్టాల ప్రజల్లో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
మునుగోడు దేశానికి వేగు చుక్కలా నిలిచింది. ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనేందుకు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది’ అని విద్యుత్తుశాఖ మ
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ భయపడుతున్నదని, ఆయనను తెలంగాణకే పరిమితం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.