థనం మధురం.. శ్రవణం మధురం.. గానం మధురం..వ్యాస భాగవతం అతి మధురం. మన తెలుగు భాగవతం మధురాతి మధురం.
భక్త కవి పోతన.. అధ్యాత్మ భావనను పూత పూసి, పోత పోసిన పద్యాలు.. పరమ భాగవతులు ప్రవచించి తరించారు. పామరులు సైతం విని పరవశి
శుకముని అవనీపతి విష్ణురాతుని (పరీక్షిత్తు)కి కరిణీపతి (కరి) మకరుల కనీవినీ ఎరుగని పోరాట కథను తనివితీర వినిపిస్తున్నాడు- రాజా! ఒక కొండను మరో కొండ వెనుదీయకుండా ఢీ కొన్నట్లు ఆ రెండూ ఎడాతెరపి లేకుండా తలపడ్డాయి
మునీంద్రా! నీరాటమైన (నీటిలో చరించే) మొసలికి, వనాటమైన (దట్టమైన అడవిలో సంచరించే) ఏనుగుకు ఘోరాటవిలో పోరాటం కలుగడానికి కారణమేంటి? విష్ణువు గజేంద్రుని ఆరాటాన్ని (సంకటాన్ని) ఎలా తొలగించాడు? ఈ కథ వినాలని నాకు వేడు
Pothana Bhagavatam | విగ్రహుడైన ప్రహ్లాదుడు ప్రపత్తి- శరణాగతి పూర్వకంగా ఇలా ప్రస్తుతించాడు.. పరమ పురుషా! అమరవరులు, మహర్షులు, ముని ముఖ్యులు కూడా నిన్నుపరిపూర్ణంగా ప్రస్తుతించలేరట!
పోతన జయంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి, తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజ కవి, సాహితీ తేజోమూర్తి బమ్మెర పోతనామాత్యులు
Pothana Bhagavatam | శ్రీ మహావిష్ణువు ధరించిన పరమ పావనమైన వామన అవతార మహిమ అంతా ప్రధానంగా ఆయన విక్రమం- పాద విక్షేపం (అడుగుల)లోనే నిక్షిప్తమై ఉన్న విధంగా, ప్రహ్లాదుని ఖేదం తొలగించి మోదం కలిగించడమే ప్రధాన కారణంగా ప్రభవి�
భాగవత అష్టమ స్కంధంలో బలి చక్రవర్తి వద్దకు భిక్షుకుడై వెళ్లిన వామన భగవానుడు తన పని చక్కబెట్టుకోవడానికి సమయోచితంగా బలి తండ్రి, తాత, ముత్తాతలను పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ సందర్భంగా వామనుడు బలి ముందు ఒక రహస్య�