Pothana Bhagavatam | సాత్తిక భాగవతుడే కాక సహజ కవితా భాగధేయుడు- భాగ్యశాలి, కావటం వలన భగవద్విధేయులైన భక్తులందరితో మమేకమై- భావసారూప్యాన్ని భజించి, భక్తి కవితా వేణువు మోగించి, త్రిలింగ దేశాన్ని ఉర్రూతలూగించి, భాగ్యశాలుర�
Pothana Bhagavatam | భాగవత తృతీయ స్కంధంలోని ప్రహ్లాద జన్మ సంబంధ నేపథ్యం.. కశ్యప ప్రజాపతి తన ప్రియసతి దితితో ఇలా పలికాడు- ‘దేవీ! నీవు సంతతి కోసం పాప సంగతి (సాంగత్యం)కి జంకక అకాలంలో వెలయాలి వలె అతి వ్యామోహానికి లొంగి నన్ను
Pothana Bhagavatam | శ్రీమద్భాగవతంలో భాసిస్తూ ఉన్న అన్ని కథల కన్నా ఎన్నగ పన్నగశాయి అనన్య భక్తుడైన ప్రహ్లాదుని కథను ఎంతో మిన్నగా విన్నవించాడు తెలుగునాట భక్తకవిగా పేరెన్నికగన్న పోతన్న. బాలప్రహ్లాదుని పాత్రలో భక్తి �
హిరణ్యకశిపుడు సాక్షరుడైన రాక్షసుడు. విద్య ఉన్నా వివేకం లేనివాడు. వేదాంతం తెలిసినా భేదాంతం కాని వాడు- భేద బుద్ధి నశించనివాడు. ఎంతైనా ద్వైతబుద్ధి- భేదబుద్ధి అనే ‘దితి’ పుత్రుడేకదా! కనుక మాటల్లోనే వేదాంతం. అ
పోతన భాగవతం | దితి, దితి, దనువులు కశ్యప ప్రజాపతి పత్నులు. అదితి పుత్రులు ఆదితేయులు- దేవతలు. దితి సంతానం దైత్యులు. దనువు సంతతి దానవులు. ఈ దైత్య, దానవులనే- వారి సహజ స్వభావాన్ని బట్టి అసురులు, రాక్షసులు అనే గౌణ
యతిపతి శుకుడు క్షితిపతి పరీక్షిత్తుతో.. క॥ చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతా లవిత్రంబులు సన్మిత్రంబులు ముని జన వనచైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్ మహారాజా! మహా విష్ణువు చరిత్రలు మహా విచిత్రాలు.
పోతన భాగవతం | భగవంతునికి భక్తునికి మధ్యవర్తి అయిన నారద మహర్షి కర్మాసక్తుడైన ప్రాచీన బర్హికి ఆత్మధర్మాన్ని బోధించాడు- ‘రాజా! కర్మలే దుఃఖాలకు మూల కారణాలు. జ్ఞానహీనమైన కర్మ తనవంటి మరో కర్మను కాల్చలేదు. ఎ�
శ్రీనాథ, పోతనలు బావ, బావమరుదులు అని లోకంలో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. పోతన అచ్చమైన తెలంగాణ వాడు. శ్రీనాథుడేమో తీరాంధ్రవాడు. వారి భక్తిమార్గంలో, జీవిత విధానంలో ఉన్న వైరుధ్యం వల్లనో ఏమో అటువంటి కథలు పుట్టాయి. �