Ajit Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీలక సమావేశానికి సంబంధించిన పోస్టర్లలో ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఫొటో మాయమైంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, వర్కింగ్ ప్రెసిడెంట్లు సుప్రియా సూలే,
గ్లోబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
తెలంగాణ మాడల్ పాలనే ఎజెండాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కార్యక్రమాన్ని 288 నియోజకవర్గాల్లో చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. ప్రతి గ్రామంలోనూ అ న్ని వర్గాల ప్రజల భాగస్వ
Dog Missing | ఐఏఎస్ అధికారికి చెందిన రెండు పెంపుడు కుక్కలను సిబ్బంది ఒక కారులో ఢిల్లీ నుంచి భోపాల్కు తరలిస్తున్నారు. గ్వాలియర్ జిల్లాలోని బిలువా ప్రాంతంలోని ఒక ధాబా వద్ద సిబ్బంది కారు ఆపి భోజనం చేశారు. ఆ సమయంల�
ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం, సంవత్సరాల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తుండటంపై గ్రేటర్వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రతిపక్షాలపై అణచివేత ధోరణిని ఎండగడుతూ హైదరాబాద్ నగరంలో వెలిసిన పోస్టర్లు ఆలోచింప జేస్తున్నాయి. దేశంలో బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన పోస్ట
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో బీజేపీ (BJP) చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నా�
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీంతో ఎన్నికల కోడ్ అమలుకు అధికారులు పెద్దేముల్ మండలంలో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు.
Khalistan | దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్పురి, పశ్చిమ్ విహారి, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఖలిస్థాన్ ఏర్పాటుకు అనుకూలంగా గుర్తుతెలియని
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే కర్నాటకలోని కోలార్లో ఆయన పోస్టర్ను దుండగులు చించివేయడం కలకలం రేపింది.
కర్ణాటకలో కమీషన్ రాజ్పై రాజకీయ దుమారం మరింత ముదిరింది. బీజేపీ ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, అధికారులు ఏ కాంట్రాక్టు ఇవ్వాలన్నా 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారంటూ జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వ�
Amit shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా అమిత్ షా.. హైదరాబాద్ పర్యటించనున్నారు.
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘గీత సాక్షిగా’. చేతన్ రాజ్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆంథోనీ మట్టిపల్లి దర్శకుడు. ఈ చిత్ర పోస్టర్ను తాజ�