బిహార్ సీఎం నితీష్ కుమార్ను (Nitish Kumar) దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పట్నాలో ఆదివారం పలు పోస్టర్లు దర్శనమిచ్చాయి. జేడీ(యూ) నేతలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లపై హాట్ డిబేట్ సాగుతోంది.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అప్పులు తీర్చేందుకు రైతులు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ తెలిపారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లు వెలిశాయి. . సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్ వర్కి�
నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి (Madhu Yashki) వ్యతిరేకంగా గాంధీభవన్లో (Gandhi Bhavan) వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం �
Posters In Gurugram | ‘రెండు రోజుల్లో ఖాళీ చేయండి. లేకపోతే పరిణామాలు ఎదుర్కోండి’ అని మురికివాడలో నివసిస్తున్న ముస్లిం నివాసితులను బెదిరించారు. ఈ మేరకు వీహెచ్పీ పేరుతో ఉన్న పోస్టర్లు (Posters In Gurugram) ఆందోళన కలిగించాయి. బీజే�
ప్రధాని మోదీకి (PM Modi) వ్యతిరేకంగా వరంగల్లో (Warangal) నిరసన వ్యక్తమవుతున్నది. ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఫ్లెక్సీలు (Flex), పోస్టర్లు (Posters) వెలిశాయి. తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు న
Ajit Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీలక సమావేశానికి సంబంధించిన పోస్టర్లలో ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఫొటో మాయమైంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, వర్కింగ్ ప్రెసిడెంట్లు సుప్రియా సూలే,
గ్లోబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
తెలంగాణ మాడల్ పాలనే ఎజెండాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కార్యక్రమాన్ని 288 నియోజకవర్గాల్లో చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. ప్రతి గ్రామంలోనూ అ న్ని వర్గాల ప్రజల భాగస్వ
Dog Missing | ఐఏఎస్ అధికారికి చెందిన రెండు పెంపుడు కుక్కలను సిబ్బంది ఒక కారులో ఢిల్లీ నుంచి భోపాల్కు తరలిస్తున్నారు. గ్వాలియర్ జిల్లాలోని బిలువా ప్రాంతంలోని ఒక ధాబా వద్ద సిబ్బంది కారు ఆపి భోజనం చేశారు. ఆ సమయంల�
ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం, సంవత్సరాల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తుండటంపై గ్రేటర్వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.