ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటేసి భారత్ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకున్నది. 2054 నాటికి దేశ జనాభా దాదాపు 170 కోట్లకు చేరుకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజాగా అంచనా వేసింది.
ప్రస్తుతం భారత దేశ జనాభా ఎంతో తెలుసా? అక్షరాల 144 కోట్లు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 0 నుండి 14 ఏండ్ల వయస్సులో ఉన్నవారు 24 శాతం మంది ఉన్నట్టు ని�
Bihar Caste Survey | బీహార్లో నిర్వహించిన కులాల సర్వే (Bihar Caste Survey) నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల ( ఓబీసీ)లకు చెందిన వారు.
జనాభా పెరుగుదలతో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ‘ది ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్'(ఏఐసీటీఈ) అభిప్రాయపడింది. జనాభా విస్ఫోటంతో ఆహార అభద్రతతో పాటు సామాజిక, రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని పేర్కొ�
2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి శత వసంతాలు పూర్తవుతాయి. ఆ సమయానికి దేశంలో మధ్యతరగతి జనాభా 102 కోట్లకు చేరుకోనున్నది. ఈ మేరకు మేధో సంస్థ పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జూమర్ ఎకానమీ (ప్రైస్) ఓ నివ�
జనాభాలో చైనాను అధిగమించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఇప్పటి వరకూ భారత్ను ప్రపంచం గుర్తించింది. ఇక మీదట, అత్యధిక జనాభా ఉన్న దేశంగా కూడా గుర్తించనుంది. మరో 30 ఏండ్లపాటు ఈ హోదా మన చెంతనే ఉంటు
Population | ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇండియా జనాభా 142.86 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకూ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా రెండో స్థానానికి పరిమితమైంది. ఆ దేశంలో 142.57 కో�
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. చైనాను (China) అధిగమించిన భారత్లో (India) ప్రస్తుతం 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి (United States) గణాంకాలు వెల్లడించాయి.
తెలంగాణలో మూషిక జింకలు (మౌస్ డీర్స్) మళ్లీ చెంగుచెంగున దుంకుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో అంతరించిపోయిన మౌస్ డీర్ జాతిని సంరక్షించి సంతానోత్సత్తి పెంచేందుకు తెలంగాణ అటవీశాఖ తీసుకొన్�
నవంబర్ 15, 2022 (మంగళవారం)నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2022’ నివేదికను ఇటీవల యూఎన్ విడుదల చేసింది. ఆ నివేదికలో జనాభా పెరుగుద�
రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18 నుంచి 19 ఏండ్ల వయస్సు) ఓటర్లు ఉన్నారని వివరించి�
ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయాలి. పాలకుడు తనను నమ్మిన ఓటర్లకు న్యాయం చేయాలి. కానీ.. ప్రధాని మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి ప్రజల రక్తాన్ని పీల్చడం మాత్రమే తెలుసు. ఎనిమిదేండ్ల పాలనను చూస్తే ఇది స్పష్టంగా అ�
దేశంలో మధ్యతరగతి వర్గం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది. ఎంతలా అంటే దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి వర్గానికి చెందినవారే. ధనికులు మరింత ధనికులవుతున్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా అందుబాటులోకి