దేశంలో మహిళల సంతానోత్పతిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. గడిచిన పదేండ్లలో సాధారణ సంతానోత్పత్తి రేటు (జీఎఫ్ఆర్) 20% తగ్గిపోయినట్టు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-2020 తెలిపింది. అక్షరాస్యత, అత్యాధునిక గర్భన�
2050 నాటికి దేశ జనాభా 170 కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం మన దేశం 129 కోట్లతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా ఉన్నది. 132 కోట్ల జనాభాతో చైనా మొదటి స్థానంలో ఉన్నది. 2050 నాటికి భారత్ జనాభాల�
జనా భా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ర్టాలు పాటించిన క్రమశిక్షణ.. వాటికి రాజకీయంగా శిక్షగా మారనున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం పొం
డబుల్ ఇంజిన్ అంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం కాదని, అభివృద్ధిని డబుల్ చేయడమే నిజమైన డబుల్ ఇంజిన్ అని తెలంగాణ నిరూపించిందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొ
లక్షిత వర్గంపై ఎలాగైనా కక్ష సాధించాలనుకొన్నారు. ఇందుకు తమకు అచ్చివచ్చిన బుల్డోజర్లను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన అల్లర్లను ఒక వంకగా చూపుతూ ముస్లింల ఇండ్లను, షాప్లను నేలమట్టం చేశారు
ఐరాసకు చెందిన ఆర్థిక, సామాజిక, వ్యవహారాల విభాగం ప్రపంచ జనాభా భావి అంచనాలు, 2017 సవరణ పేరుతో నివేదికను వెలువరించింది. ఇవి 25వ అధికారిక అంచనాలు. 2015లో 24వ అంచనాలను...
ప్రపంచ జనాభాలో భారతదేశ వాటా 17.50 శాతం. 2028 నాటికి మనదేశ జనాభా చైనాను అధిగమిస్తుంది. గత పదేండ్లతో పోలిస్తే భారతదేశ జనాభా వృద్ధిరేటు 4 శాతం తగ్గింది. ఏటా 1.6 శాతం చొప్పున...
రాష్ట్రంలో జనన-మరణాలు 100 శాతం నమోదు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బీఆర్కే భవన్లో శనివారం వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జనన-మరణాలపై ఆన్లైన్ నోటిఫికేషన్ కోసం దవాఖానలక�
నిర్మల్ : పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ నుంచి బంగల్ పేట్ వరకు రూ. 5 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు �
హైదరాబాద్ జిల్లాలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది ప్రజలు నివసిస్తున్నారని స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ములుగు జిల్లా అత్యల్ప జనసాంద్రత గల జిల్లాగా నమోదైంది. ములుగులో జనసాంద్రత కేవలం 71 కావడం గ�
న్యూఢిల్లీ, జనవరి 3: 2020-21లో జరగాల్సి ఉండి కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన జనగణన కార్యక్రమం ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. థర్డ్వేవ్ భయాందోళనల నేపథ్యంలో.. జనగణన, ఎన్పీఆర్ అప్డేట్ ఎప్పుడు చేపట్�