BRS Leaders | విద్యార్థులు, ఉపాధ్యాయులు పలు సమస్యలు ఆదర్శ్ రెడ్డి దృష్టికి తీసుకువొచ్చారు. అధ్యాపకుల కొరత ఉందని విద్యార్థులు చెప్పడంతో సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందుకు వచ్చారు.
పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్ సర్కారు సరికొత్త ప్రతిపాదన సిద్ధం చేసింది. ఫీజుల భారాన్ని తప్పించుకుని, విద్యార్థులపై మోప
పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురుకులాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉ�
అందాల పోటీలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరుపేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశార
పేద విద్యార్థులకు చేయూతనందించడం అభినందనీయమని మధిర ఎంఈఓ వై.ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆశాజ్యోతి ఫౌండేషన్ సౌజన్యంతో 100 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలను ఫౌండేషన్ సభ్య
పాలమూరు ఎన్ఆర్ఐ నెట్వర్క్ ఆధ్వర్యంలో మొదలైన చెస్నెట్వర్క్ బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. తెలంగాణ గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మరింత తీర్చిదిద్దే ఉద్దే
పేద విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి (MEO) లక్ష్మణ్ నాయక్ అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ ప్రాథమిక పాఠశాలలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైర
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించిందని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో సామినేని సత్యనారాయణ అన్నారు.
విద్యాసంవత్సరం ముగింపు దశలో ఉన్నది.. రూ.7,500 కోట్లకు పైగా ఫీజు బకాయిలు పేరుకుపోయాయి.. ఒకవైపు విద్యార్థుల రోదన.. మరోవైపు కళాశాలల యాజమాన్యాల వేదన.. అయినా కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడమే లేదు. గతం�
ఈ పక్కనున్న ఫొటోను ఒకసారి చూడండి.. రాయితో గురిపెట్టి కొట్టినట్లు అన్ని కిటికీల అద్దాలు పగిలిపోయి కనిపిస్తున్నాయి కదూ.. ఇదీ అదే బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలనే.. ఇంత అధ్వానంగా తయారైనా ఎవరూ పట్ట
వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ జానియర్ కళాశాలలో అధ్యాపకుల పోస్టులు ఖాళీలు ఉండడంతో విద్యార్థులకు బోధన కరువై నిర్లక్ష్యపు నీడన ప్రభుత్వ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చినా కొన్ని �
పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉండేదని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించకుండా నాణ్యత లేని ఆహారం �
చదువుకు పేదరికం అడ్డుకావద్దని, నియోజకవర్గంలో వైద్యవిద్య చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాల�
ఖాళీ క డుపుతో పాఠశాలలకు వస్తున్న బాలల ఆకలిని తీర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత విద్యా సంవత్సరం ఈ కార్యక్ర�