నిరుపేద విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ వసతి గృహాల(హాస్టళ్లు)ను విద్యార్థులు లేరనే సాకుతో ఎత్తివేసే యోచనలో రాష్ట్ర ప్ర భుత్వం ఉన్నట్లు సమాచారం. కొన్ని ద శాబ్దాల నుంచి సిద్�
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఎంతో సంతృప్తి కలుగుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నం దిని సిధారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ర
ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కృషి చేశారని, రాష్ట్రంలో 230 ఉన్న గురుకుల పాఠశాలలను 1120కి పెంచిన ఘనత ఆయనకే దక్కిందని �
పలు అనాథాశ్రమాల్లో ఉంటున్న చిన్నారుల విద్యాభ్యాసానికి హైటెక్సిటీలోని మై హోం నవద్వీప ఫౌండేషన్ ఆర్థిక సాయమందించింది. ఆదివారం ఆశ్రమ నిర్వాహకులకు ఫౌండేషన్ సభ్యులు రూ. 2,75,800ల చెక్లను అందజేశారు.
పేద విద్యార్థ్ధులకు సహకారం అందించాలన్న లక్ష్యంతో స్ట్రీట్కాస్ స్వచ్ఛంద సంస్థ, పల్లవి ఫౌండేషన్, మై ఫిట్నెస్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజాలో ఆదివారం ఆర్ఎఫ్సీ 10 పే�
వారిద్దరూ అభాగ్యులు.. ఒక బాలిక చిన్నవయస్సులోనే తల్లిని పోగొట్టుకుంటే.. మరో బాలిక తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. సమీప బంధువులు చొరవతో ఇద్దరు బాలికలు ఒక దగ్గర చదువుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై
అందరికీ విద్యను చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్న వ్యక్తి ఆయన. సర్కారు బడులను బలోపేతం చేస్తూ ఆయా పాఠశాలలకు అండగా నిలుస్తున్నాడు. ఎవరూ అడగకున్నా నేనున్నానంటూ చేయూత ఇస్తున్న మంచి మనిషి కస్తూర�
పేద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఉపాధ్యాయ నియామక ప్రకటన-2023 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆదిలాబ�
పేద విద్యార్థుల కోసం ఉచిత హాస్టల్తో నీట్ శిక్షణ ఇస్తున్నట్టు మెటామైండ్ అకాడమీ డైరెక్టర్ మనోజ్కుమార్ తెలిపారు. తొలుత రిజిస్ట్రేషన్ చేసుకున్న 60 మందికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పేద విద్యార్థులకు తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి తెలిపారు.
విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులను కల్పిస్తున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
ఇది బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న గంగా ఘాట్. ప్రస్తుతం ఇది విద్యార్థులకు స్టడీ ఘాట్గా మారిపోయింది. వారాంతాల్లో ఇక్కడకు వందలాది మంది విద్యార్థులు చేరుకుని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. బీహార్తో పాటు �
వికారాబాద్ : విద్యార్థులు బాగా చదివి ఉత్తీర్ణులవ్వాలని ఎమ్మెల్యే మోజోబ్ఖాన్ తెలిపారు. గురువారం ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి ఉర్దూమీడియం