విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులను కల్పిస్తున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
ఇది బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న గంగా ఘాట్. ప్రస్తుతం ఇది విద్యార్థులకు స్టడీ ఘాట్గా మారిపోయింది. వారాంతాల్లో ఇక్కడకు వందలాది మంది విద్యార్థులు చేరుకుని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. బీహార్తో పాటు �
వికారాబాద్ : విద్యార్థులు బాగా చదివి ఉత్తీర్ణులవ్వాలని ఎమ్మెల్యే మోజోబ్ఖాన్ తెలిపారు. గురువారం ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి ఉర్దూమీడియం
జవహర్నగర్, నవంబర్ 12 : పేద పిల్లల విద్య కోసం స్వేచ్ఛా వేదిక చేస్తున్న సేవలు అభినందనీయమని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా అన్నారు. శుక్రవారం చెన్నాపురంలోని ప్రభుత్వ ప్�
సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సురేపల్లి సుజాత దసరా పండుగను పురస్కరించుకొని సమకూర్చిన దుస్తులను మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
మియాపూర్: పేదరికంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుడన్నదే తన తపనని అలాంటి పేద విద్యార్థులకు తాను పెద్దన్నలా అండగా నిలిచి వారి కలలను పూర్తి చేసుకునేందుకు సహకరిస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అ�
గుత్తా సుఖేందర్రెడ్డి | రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.