యాక్షన్ చిత్రాలు ‘బాహుబలి’, ‘సాహో’ తర్వాత ‘రాధేశ్యామ్’ వంటి ప్రేమకథలో నటించడం కిక్ ఇచ్చిందని అన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్. ఈ సినిమాను థ్రిల్లర్ లవ్స్టోరిగా అభివర్ణించారాయన. ఈ సినిమా మార్చి 11�
అపజయంలో నుంచి విజయాన్ని వెతుక్కుంది పూజా హెగ్డే. కెరీర్ ప్రారంభంలోనే ఫ్లాపులు పలకరించినా పట్టుదలగా ప్రయత్నించింది. ఏదో చేసేద్దాం అని ఏరోజూ నటించలేదని చెప్పే పూజా…అలాంటి హిందీ అవకాశాలను వద్దనుకుని త
ప్రస్తుతం పూజాహెగ్డే (Pooja Hegde)తో కలిసి యూనివర్సల్ ప్రేమకథాంశంతో పాన్ ఇండియా ప్రాజెక్టు రాధేశ్యామ్ లో నటిస్తున్నాడు. మార్చి 11న రాధేశ్యామ్ (Radhe Shyam) వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భం
అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘రాధే శ్యామ్’. ఈ సినిమా విడుదల సందడి మొదలైంది. బుధవారం ముంబైలోని జుహూలో సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. నిమిషం నిడివి గల ఈ ట్రైలర్ దర్శకుడు రాజమ
ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ తో బిజీగా ఉండే పూజాహెగ్డే (Pooja Hegde). శివరాత్రి పర్వదినాన కాస్త బ్రేక్ తీసుకుంది. శివరాత్రి (Maha Shivratri) రోజు ప్రఖ్యాత క్షేత్రానికి వెళ్లింది.
రాధే శ్యామ్ (Radhe shyam). 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్లోని అద్భుతమైన లొకేషన్స్కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్తో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాధాక�
మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వినూత్నమైన ఐడియాతో వచ్చారు దర్శక నిర్మాతలు.
Radhe shyam | ప్రభాస్ కొత్త సినిమా రాధే శ్యామ్ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రచార హీట్ పెరుగుతోంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రానికి వాయిస్ ఓవర్స్ ప్పేందుకు ఆయా భాషల స్టార్స్ రంగంలోకి దిగారు. తెలుగు�
భాష ఏదైనా సరే పూజాహెగ్డే(Pooja Hegde) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మినిమమ్ హిట్టు గ్యారంటీ. హీరోల పాలిట గోల్డెన్ లెగ్గా మారిపోయింది. ఈ భామతో నటించాలని చాలా మంది స్టార్ హీరో (Star heroes) లు వెయిట్ చేస్తున్న�