సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలన్నర దాటినా పొద్దుతిరుగుడు, మక్కల కొనుగోళ్లు పూర్తి కాలేదు. మార్చి 17న మక్కల కొనుగోళ్లు, మార్చి 21న సన్ఫ్లవర్ క
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా కొడిమ్యాల మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ గడ్డం చంద్రమోహన్రెడ్డితోపాటు వంద మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు
హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వార్థ పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ఆరోపించారు. నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారని ఆయన వ్య�
‘జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా జరిగింది. ప్రజలకు అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉండడం కోసమే చేపట్టాం. ప్రతి ప్రాంతానికి సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుంది. వికేంద్రీకరణ జరిగి ప్రజలకు మెరుగైన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ జనం లేక వెలవెలబోయింది. వచ్చిన వారూ అసహనంతో వెనుదిరగడంతో సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభాస్థలికి చేరుకునే సరి�
బీసీల అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గమని, అందుకు ప్రథమ ప్రాధాన్యం కల్పించాలని అధికారులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మినిస్టర్ క్వార్టర్స్లో బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో �
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన దెబ్బతిన్న, జరిగిన ఆస్తి నష్టం, వర్షపునీటి పరిస్థితులను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీల�
జూబ్లీహిల్స్ ప్రచారానికి వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆటో నడుపుతూ ఫొటోలకు పోజులివ్వడంపై ఆటోడ్రైవర్లు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రచారంలో భాగంగా శనివారం యూసుఫ్గూడకు వచ్చిన ఆయన, ఎమ్మెల�
గురుకులాలను ఉన్నతాధికారులు నిత్యం తనిఖీ చేయాలని, స్థాని క ప్రజాప్రతినిధులు తరచుగా సందర్శించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల లు, కాలేజీలప�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి సనాదుల వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందాడని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం అర్థరహిత
‘మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమైనా హైకమాండా? స్థానికుడికే జూబ్లీహిల్స్ టికెట్ అని చెప్పడానికి ఆయనకున్న అర్హతలేమిటి? పార్టీలో ఆయన నాకన్నా జూనియర్. కాంగ్రెస్ అభ్యర్థిని ఆయన ఎలా నిర్ణయిస్తారు’ ఇవీ మంత్రి