హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్తో కలిసి పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హుస్నాబాద్కు నవోదయ, సైనిక్ స్కూల్ మంజూరుకు �
హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మార్ని�
రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో రైతు రామారావు భూమిలో ఆయ�
కొత్వాల్ హౌస్ పురానీ హవేలీ భవనాన్ని పునరుద్ధరించారు. ఈ భవనాన్ని బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సీపీ సీవీ ఆనంద్తో కలిసి ప్రారంభించారు. ‘ది కొత్వాల్ హౌస్' భవనం గతంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంగా ఉండ
అసెంబ్లీ ఎన్నికల్లో గెలువగానే గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తిచేస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ 18 నెలలు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్
Minister Ponnam Prabhakar Goud | హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ముగింపు బుధవారం కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడం కనిపించింది.
ప్రభుత్వం మరోసారి ఉద్యోగులను ఉసూరుమనిపించింది. ‘తాము మీటింగ్ పెట్టడమే తీపి కబురు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరించింది. ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు
బీసీ సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తీరుతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినో�
నగరంలో వీధిలైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అంధకారం రాజ్యమేలుతోందని.. మరోవైపు కనీసం ఫాగింగ్ చేసే దిక్కులేక దోమలు స్వైర విహారం చేస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్ర�
తెలంగాణలో అతిపెద్ద ఎల్లమ్మ దేవాలయంగా గుర్తింపు పొందిన హుస్నాబాద్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయ ఉత్సవాలు మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఏటా ఈ ఆలయానికి పాలక మండలిని నియమిస్తున్నారు.
హుస్నాబాద్ పట్టణాన్ని అన్నింటా ముందుంచేందుకు కృషిచేస్తానని బీసీసంక్షేమం, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ మాజీ పాలకవర్గ వీడ్కో�
భూసమస్యల శాశ్వత పరిష్కారానికే సర్కార్ కొత్త భూభారతి ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకు వచ్చిందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం �
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంతో రైతుల భూసమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కోహెడ మండలంలో ఆయన విస్తృతంగా పర్�
విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాకారానికి కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమం , రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోహెడ మండలంలోని నాగసముద్రాల మాడల్ స్కూల్ను కలెక్టర్�