కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ల్యాబొరేటరీలు, సైంటిస్టుల సంఖ్యను పెంచుకోవాలని, ఇంజినీర్ల సంఖ్యకు సమానంగా సైంటిస్టులను నియమించుకోవా�
త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి స్నానమాచరిస్తున్న నేపథ్యంలో అక్కడి నీటి స్వచ్ఛతపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నీటి స్వచ్ఛతపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండ�
జిల్లాలోని రసాయన పరిశ్రమల్లో కాలం చెల్లిన రియాక్టర్లను వెంటనే మార్చాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. రసాయనిక పరిశ్రమల్లో భద్రతపై బుధవారం కలెక్టరేట్లోని త�
రోజురోజుకు బెంబేలెత్తిసున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరికొత్త పంథాను ఎంచుకొన్నది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు అధునాతన పద్ధతులను అవలంబించేలా ప్రయత్నిస్త�
వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వాతావరణం, నీరు కాలుష్యం కాకుండా ప్రతిఒకరూ మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు.
కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఎలక్ట్రిక్ ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడ�