జిల్లాలో గడ్డం ఫ్యామిలీ-పీఎస్సార్ మధ్య వర్గపోరు ముదిరిపాకాన పడుతున్నది. అనేక పరిణామాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామి మంత్రిగా బాధ్యతలు చేపట్టగా, ఆ సమయంలో ఎమ్మెల్యే పీఎస్సార్ చే
ఘోష్ కమిషన్ రిపోర్టు సాకుతో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందని, కాలేశ్వరం ప్రాజెక్టు జలాలతో హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు కొత్త �
తెలంగాణ బాలల హక్కుల కమిషన్ రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు రంగుల కండువా కప్పుకున్న వారికే కమిషన్ పదవుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. చై�
కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజం పేరుతో నీరా చరిత్రను చెరిపివేయాలని దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని, అలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. నీరాకేఫ్ను యథావిధిగా కొ�
రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమిస్తుంది. అందుకే తరచూ సీఎంలు, గవర్నర్లకు మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో �
లగచర్ల రైతుల ఆవేశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న పాలక పక్షం.. వారి సమస్య పరిష్కారానికి కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాల్సిన పాలకులు.. తమ అసమర్థత కారణంగా తలెత్తిన �
బ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఆదివారం బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ డ�
Minister Talasani | తెలంగాణలో యాదవులు సామాజికంగా, రాజకీయంగా ఎంతో అభివృద్ధి సాధించారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav ) అన్నారు.
Teacher Murder Case | రాజకీయంగా, ఆర్థికంగా అడ్డువస్తున్నాడనే కక్షతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ( Teacher ) ఏగిరెడ్డి కృష్ణను ప్రత్యర్థులు దారుణంగా చంపారని విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక (Superintedent Of Police ) ఆదివారం వెల్లడించారు.