తన చరిత్రలో ఎన్నో ఉత్థాన పతనాలు చూసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. సాంకేతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో మెరికల్లాంటి నాయకత్వాన్ని దేశానికి, ప్�
అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, వారిని మహిళా దినోత్సవం రోజుననే కాకుండా ప్రతి నిత్యం గౌరవించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన మహ�
అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటేనని, ముదిరాజ్లు ఐక్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆబార్కీ, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెల�
తెలుగు చలన చిత్ర రంగంలో సూపర్స్టార్, దర్శకుడిగా ముద్రవేసుకున్న ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ (శివరామ కృష్ణమూర్తి) మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వ�
బీసీల జోలికి వస్తే ఖబడ్దార్ మోదీ అంటూ మున్నూరు కాపు సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇండ్లు, వ్యాపార సంస్థలపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను నిరసిస్త
ఉచితాలు వద్దనే బీజేపీని మనం రద్దు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ సర్కారు పెద్దలకు దోచిపెడుతుంటే, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంపదను పెం
పరిధికి మించి రాజకీయ వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ పదవి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్
పేకాటలో దొరికిన ఐదుగురు ప్రజాప్రతినిధులపై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని కీసరదాయరలో ఓ నాయకుడి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు ప్రజాప్రతినిధులతో పాటు
భక్తులు కాశీకి వచ్చేదే విముక్తి కోసం. వారి దైవం కాశీ విశ్వనాథుడు. ఆ దైవానికే విముక్తి కల్పించామని కొందరు అంటుంటే ఏమని భావించాలి. వారణాసిలో ప్రాచీన, పవ్రిత స్థలాలను ధ్వంసం చేస్తుంటే దేశంలోని హిందువులు ఎం�
పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ పిలుపునిచ్చారు. బుధవా రం మండలకేంద్రంలో బీజేపీ నాయకుడు పుల్లయ్య, మాజీ ఎంపీటీసీ అంజయ్యతోపాటు వంద మంది కార్యకర
గురివింద గింజ నీతిని తలపిస్తున్నది బీజేపీ వైఖరి. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ప్రధాని మోదీ.. సొంత పార్టీలో వారసత్వ రాజకీయాలను మాత్రం విస్మరించారు. కేంద్ర మంత్రులు అనురాగ్ఠాకూర్, పీ