స్వరాష్ట్రం సిద్ధించిన పదేండ్ల తర్వాత పాలనా పగ్గాలు కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాల అమల్లో కొన్ని లోటుపాట్లు జరిగినందుకే ప్రజలు కాంగ్రెస్�
దేశంలో మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరిగితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు పేరొన్నారు. హైదరాబాద్ హిమాయత్నగర్లో బుధవారం భారత జాతీయ మహిళా సమ�
వీకే పాండియన్ తన రాజకీయ వారసుడు కాదని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తన వారసుడ్ని రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
KTR | రాష్ట్ర అధికార చిహ్నం నుంచి వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.
లోక్సభ ఎన్నికల్లో దేశమంతా ఒకరకమైన రాజకీయ చిత్రం ఉంటే పంజాబ్ ఎన్నికల సంగ్రామం మాత్రం మరో రకంగా ఉంది. మిగతా అన్ని రాష్ర్టాల్లో బీజేపీ లేదా ఎన్డీఏ మిత్రపక్షాలు ప్రధాన పోటీదారుగా ఉంటే పంజాబ్లో మాత్రం ఇం�
Political War | ఏపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ కుటుంబంలో పొలిటికల్ వార్(Political War) నడుస్తుంది. తండ్రి, కూతురు మధ్య మాటల యుద్ధం రాజకీయ ఆసక్తిని పెంచుతుంది .
గూగుల్లో రాజకీయ ప్రకటనలు ఇచ్చే విషయంలో కేంద్రంలోని అధికార బీజేపీ ముందున్నది. గూగుల్, ఆ సంస్థ వీడియో ఫ్లాట్ఫాం యూట్యూబ్పై ప్రకటనలకు 100 కోట్లపైగా ఖర్చు చేసిన దేశంలోనే తొలి పార్టీగా బీజేపీ నిలిచింది.
లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో కచ్చైతీవు ద్వీపంపై రాజకీయ రగడ రేగింది. కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం ఒక మీడియా కథనాన్ని ఉటంకిస్
దర్యాప్తు సంస్థల చర్యలకు, బీజేపీకి విరాళాలు ఇచ్చిన సంస్థలపై దాడులు, దర్యాప్తుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
TS Ministers | సర్దార్ సర్వాయి పాపన్న సబ్బండ వర్ణాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్అ న్నారు.
పెళ్లయ్యాక స్తబ్దుగా మారింది బాలీవుడ్ భామ పరిణితి చోప్రా. అప్పుడప్పుడు మాత్రం తన అత్తాగారింటి ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ వుంది. ఇదిలావుంటే.. రీసెంట్గా కొన్ని ఫ్యాన్ క్లబ్లు తన పేరును, తనకు సంబం�
‘రాజకీయం’ అనే మాటకు భిన్నమైన అర్థాలు వాడుకలో ఉండటం తెలిసిన విషయమే. ఈ మాటకు నిఘంటువు ఏ అర్థం చెప్తుందో ఎప్పుడైనా ఆలోచించామా? చాలామంది అంతగా దృష్టిపెట్టి ఉండకపోవచ్చు. అయితే, మన దైనందిన జీవితంలో ‘రాజకీయం’ అ�
విపక్షాల నోరు నొక్కేయాలన్న ప్రధాన అజెండాతోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత బిల్లును తీసుకొచ్చిందని కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చ�
రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా ముగిశాయి. ఇక అభ్యర్థుల ప్రకటనే �