మంచిర్యాల జిల్లా అధికార పార్టీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ‘హస్తం’ పార్టీ ఎమ్మెల్యేను ‘బైపాస్' చేసిన ఓ నేత మంత్రి పంచన చేరారని, అనంతరం మంత్రి, ఎంపీ కోసం ఆయన పని చేస్తున్నారని.. త్వరలో పూర్తి �
తెలంగాణను సమగ్రంగా, సంపూర్ణంగా ఆకలింపు అర్థం చేసుకున్న మేధావులు రాష్ట్రంలో ఇద్దరంటే ఇద్దరే ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా ఒక సభలో మాట్లాడారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ సామ్రాజ్యాన్ని బద్దలుకొట్టి ఖమ్మం జిల్లాలోనే ఆయనకు రాజకీయ సమాధి కడతామని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్, మం�
కమ్యూనిజం, ప్రజాపోరాటాలపై పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ, భాషా విభేదాలను రెచ్చగొట్టేలా, పీడిత ప్రజల వర్గ
రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఇప్పుడు రాజకీయ చదరంగంలో పావులుగా మారాయి. గడువు ముగిసిన సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సింది పోయి, నామిన�
శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కేరళలో రాజకీయ వేడి రాజుకున్నది. ఏప్రిల్ 9న ఎన్నికలు జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడుతాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వరుసగా మ�
‘బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నడు.. బయట అధికార పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ తొడ కొడుతున్నడు. లోపల మాత్
లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమైందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్పై శుక్రవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె స్పందించారు. హైద
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్నా.. భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి చిల్లి గవ్వ నిధులను కూడా విడుదల చేయలేదు. పట్టణంలో ఎలాంటి ప్రజోపయోగ పనులను కూడా చేపట్టలేదు. కానీ రాష్ట్ర మంత్రి �
అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు.
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రానున్న ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ఆయా పార్టీల రాజకీయ నాయకులతో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రక్షాళన జరగనుందా..? తాజా పరిణామాలు అన్ని విభాగాలను గాడిలో పెట్టడానికేనా..? అన్న ప్రచారం వినబడుతోంది. కార్పొరేషన్లో ప్రధానంగా పారిశుధ్య విభాగం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణా
ప్రజాపాలన అంటూ సోషల్ మీడియా వేదికగా అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన రెండేండ్ల కాంగ్రెస్ పాలన అంతా రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా సాగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
గోదావరిఖని నగర నడిబొడ్డు పోచమ్మ మైదానం ఖాళీ స్థలంలో రాత్రికి రాత్రే వెలిసిన నిర్మాణాల తొలగింపులో రాజకీయ ఒత్తిళ్లకు రామగుండం కార్పొరేషన్ అధికారులు ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. ‘నగరంలో రాత్రికి రాత్ర