అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు.
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రానున్న ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ఆయా పార్టీల రాజకీయ నాయకులతో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రక్షాళన జరగనుందా..? తాజా పరిణామాలు అన్ని విభాగాలను గాడిలో పెట్టడానికేనా..? అన్న ప్రచారం వినబడుతోంది. కార్పొరేషన్లో ప్రధానంగా పారిశుధ్య విభాగం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణా
ప్రజాపాలన అంటూ సోషల్ మీడియా వేదికగా అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన రెండేండ్ల కాంగ్రెస్ పాలన అంతా రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా సాగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
గోదావరిఖని నగర నడిబొడ్డు పోచమ్మ మైదానం ఖాళీ స్థలంలో రాత్రికి రాత్రే వెలిసిన నిర్మాణాల తొలగింపులో రాజకీయ ఒత్తిళ్లకు రామగుండం కార్పొరేషన్ అధికారులు ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. ‘నగరంలో రాత్రికి రాత్ర
పేరు ప్రతిష్టలున్న తనపై బురదజల్లి నిందారోపణల పాలు చేయాలన్న ప్రయత్నంలో భాగమే పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ శివారులోని 5.28 ఎకరంల భూమి కొనుగోలు వ్వవహారమని రాఘవాపూర్ సర్పంచ్ ఆడేపు వెంకటేశం అన్నారు.
ప్రజల మనోభావాలను, భావోద్వేగాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ సైతం అందుకు మినహాయింపు కాద ని అంటుండటం ఏమంత దిగ్భ్రాంతిని కలిగించడం లేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి భాషా వైదుష్యం పక్క రాష్ర్టాలకూ పాకింది. ఆయా రాష్ర్టాల రాజకీయ చర్చల్లో ఆయన ప్రధానంగా చోటు చేసుకుంటున్నారు. ప్రజాపాలనలో కాదు సుమా, పరుష పదజాలంలో. జాతీయ మీడియా సైతం తెలంగాణ సీఎం తిట్ల పు�
సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక సర్వేలో భాగంగా జిల్లాలో నిర్వహించిన హౌస్ హోల్డ్ కార్యక్రమంలో స్టిక్కరింగ్ చేయని ఇళ్లు కూడా సర్వే చేయనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. సమగ్ర కుటుం�
ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వేలో భాగంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నాలుగు రోజుల వ్యవధిలో 2,98,374 కుటుంబాలు సర్వే పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సోమవారం నాటికి 1
రంగారెడ్డి జిల్లాలో లేఅవుట్లలో ఉన్న ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో లేఅవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లు, ఖాళీ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు పెద్ద�
ఇంటింటి సర్వే ద్వారా రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు రద్దు చేస్తామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలు, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్
ధరణి పోర్టల్ను ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో పడేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స�
నోరు మంచిదైతే ఊరు మంచిదైతదంటరు! అట్లనే సర్కారు ఉద్దేశం ప్రజా ప్రయోజనమైతే వీసమెత్తు అనుమానాలు తలెత్తవు. అంతకుమించి ఆరోపణలు అసలే ఉండవు. కానీ హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) పు�
తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదేపదే చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి నిజం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది.