పరిధికి మించి రాజకీయ వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ పదవి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్
పేకాటలో దొరికిన ఐదుగురు ప్రజాప్రతినిధులపై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని కీసరదాయరలో ఓ నాయకుడి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు ప్రజాప్రతినిధులతో పాటు
భక్తులు కాశీకి వచ్చేదే విముక్తి కోసం. వారి దైవం కాశీ విశ్వనాథుడు. ఆ దైవానికే విముక్తి కల్పించామని కొందరు అంటుంటే ఏమని భావించాలి. వారణాసిలో ప్రాచీన, పవ్రిత స్థలాలను ధ్వంసం చేస్తుంటే దేశంలోని హిందువులు ఎం�
పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ పిలుపునిచ్చారు. బుధవా రం మండలకేంద్రంలో బీజేపీ నాయకుడు పుల్లయ్య, మాజీ ఎంపీటీసీ అంజయ్యతోపాటు వంద మంది కార్యకర
గురివింద గింజ నీతిని తలపిస్తున్నది బీజేపీ వైఖరి. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ప్రధాని మోదీ.. సొంత పార్టీలో వారసత్వ రాజకీయాలను మాత్రం విస్మరించారు. కేంద్ర మంత్రులు అనురాగ్ఠాకూర్, పీ
ఇంధన ధరలను పెంచేది కేంద్రం అయితే.. పన్నులు తగ్గించాలంటూ ప్రధాని మోదీ రాష్ర్టాలకు కొత్త విజ్ఞప్తులు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోయినప్పుడు సుంకాల పేరుతో ధరలను వడ్డించి సా�
కోర్టు సూచనల మేరకు స్పీకర్ నడుచుకున్నా కన్ఫ్యూజన్ డ్రామా షురూ.. రాజకీయ లబ్ధికోసమే దొంగ దీక్షలంటూసోషల్ మీడియాలో ట్రోలింగ్ హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): విషయం లేకున్నా విషం చిమ్మాలి.. ఏదీ చేతకా
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్రాజు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో పాన్ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా శంకర�
పు ఉదయం పదింటికి టీవీలు చూడండి. నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్య పోతారు..’ వనపర్తి బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు చేసిన ప్రకటన ఇది.
విషయమేమిటో తెలియకపోయినా, అసలు ఆ ప్రకటన చేసి