మూసీ నది పునర్జీవం పేరిట ప్రభుత్వం చేపడుతున్న అశాస్త్రీయ విధానాలపై పౌర సమాజం గళమెత్తింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాంక్రీట్ కట్టడాల కోసం వినియోగించడం సరికాదని, శాస్త్రీయ, పర్యావరణ పద్ధతుల్లోనే న
పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చకపోవడంతో విసిగిపోయిన పలువురు మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారుల ఎదుట 51 మంది మావోయిస్టులు సాయుధంగా శనివారం లొంగిపోయారు.
అమెరికాలో పలు టెక్ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్' విధానానికి ముగింపు పలుకుతున్నాయి. ఇప్పుడా జాబితాలో ఇన్స్టాగ్రామ్ కూడా చేరింది. ఫిబ్రవరి 2026 నుంచి సిబ్బంది వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని
సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల విధానాలతో కార్మికులకు నష్టం కలుగుతుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య ఆరోపించారు. శనివారం శ్రీరాంపూర్లో సింగరేణి ఉద్య�
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడ నాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం పట్టణంల�
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మరో రెండు పాలసీలను ప్రవేశపెట్టింది. నవ్ జీవన్ శ్రీ, నవ్ జీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం ప్లాన్లను శుక్రవారం విడుదల చేసింది.
గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని, ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు ఏ ర్పాటు చేయకుండా పచ్చని భూములు, నదులు, వాగులు కలుషితం చేసే పరిశ్రమలు స్థాపించి
Civil Services Day : తమ ప్రభుత్వ పాలసీలతో వెయ్యేళ్ల భవిష్యత్తును సృష్టిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వి�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఈ నెల 5న హ్యాండ్సాఫ్ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ
Bank staffer dies in office | ప్రైవేట్ బ్యాంకులో పని చేసే మహిళా ఉద్యోగిని విధులు నిర్వహిస్తూ కుప్పకూలి మరణించింది. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్య�
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు, అధిక మొత్తాల్లో ఉన్న ప్రీమియంలు చెల్లించలేకపోతున్నవారు, పాలసీ అనవసరంగా భావించినవారు.. తమ జీవిత బీమా పాలసీలను సరెండర్ చేస్తూంటారు. మరికొందరు అమ్ముతూ ఉంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా, రాకపోయినా భారత్.. తన ఆర్థిక విధానాలను ఇలాగే కొనసాగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డార
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలవేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నానా తంటాలు పడుతున్నది. ఆయా రాష్ర్టాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు ‘ఆపద మొక్కుల’ను నమ్ముకున్నారని తెలుస్తున్నది. ఎన్నికల ప్ర�