కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడ నాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం పట్టణంల�
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మరో రెండు పాలసీలను ప్రవేశపెట్టింది. నవ్ జీవన్ శ్రీ, నవ్ జీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం ప్లాన్లను శుక్రవారం విడుదల చేసింది.
గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని, ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు ఏ ర్పాటు చేయకుండా పచ్చని భూములు, నదులు, వాగులు కలుషితం చేసే పరిశ్రమలు స్థాపించి
Civil Services Day : తమ ప్రభుత్వ పాలసీలతో వెయ్యేళ్ల భవిష్యత్తును సృష్టిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వి�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఈ నెల 5న హ్యాండ్సాఫ్ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ
Bank staffer dies in office | ప్రైవేట్ బ్యాంకులో పని చేసే మహిళా ఉద్యోగిని విధులు నిర్వహిస్తూ కుప్పకూలి మరణించింది. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్య�
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు, అధిక మొత్తాల్లో ఉన్న ప్రీమియంలు చెల్లించలేకపోతున్నవారు, పాలసీ అనవసరంగా భావించినవారు.. తమ జీవిత బీమా పాలసీలను సరెండర్ చేస్తూంటారు. మరికొందరు అమ్ముతూ ఉంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా, రాకపోయినా భారత్.. తన ఆర్థిక విధానాలను ఇలాగే కొనసాగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డార
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలవేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నానా తంటాలు పడుతున్నది. ఆయా రాష్ర్టాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు ‘ఆపద మొక్కుల’ను నమ్ముకున్నారని తెలుస్తున్నది. ఎన్నికల ప్ర�
దుందుభీ వాగులో ఇద్దరు మహిళలు చిక్కుకొని ఆర్తనాదాలు చేయగా.. పోలీసులు వారి ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుం దుభి వాగు పారుతున�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి అమలు, సంక్షేమ పథక�
అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని జీవించిన అంబేద్కర్ ఆచరించిన విధానాలు అందరికీ మార్గదర్శకుమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్త
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒక వైపు, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సాంకేతిక హాజరు విధానం అమలు మరోవైపు. వెరసి గ్రామీణ రైతులు అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
‘ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వ పథకాలను వివరిస్తాం. నగరంలో భారత రాష్ట్ర సమితి మరింత బలోపేతానికి కృషి చేస్తాం’ అంటూ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్పై తిరిగి గుల�