ఉస్మానియా యూనివర్సిలో మద్యం సేవిస్తూ ఎనిమిది మంది పోలీసులతో వాగ్వాదానికి దిగిన కేసు వివరాలు వెల్లడిస్తూ ఓయూ ఏసీపీ గ్యార జగన్ చేసిన వ్యాఖ్యలు క్యాంపస్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Mob Violence In Bihar | బీహార్లో రెండు చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. గ్రామస్తులు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీస్ బలగాలను మోహరించారు.
Game Changer | హైదరాబాద్ సంధ్యా థియోటర్లో పుష్ప-2 బెనిఫిట్ షోలో చోటుచేసుకున్న ఘటనను పరిగణనలోకి తీసుకున్న ఏపీ పోలీసులు గేమ్ ఛేంజర్ సినిమాకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Car Collides With CM's Convoy | రాంగ్ రూట్లో వచ్చిన కారు సీఎం కాన్వాయ్ను ఢీకొట్టింది. దీంతో ఆ కారుతోపాటు సీఎం కాన్వాయ్లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ముగ్గురు పోలీసులతో సహా ఐదుగురు గాయపడ్డారు. సీఎం వెంటనే స్పందించి వ
Men Shoot Policemen | పోలీస్ను కొట్టినందుకు అరెస్టైన వ్యక్తుల్లో ఇద్దరు గన్స్ లాక్కొని ముగ్గురు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. (Men Shoot Policemen) ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు
ఇదొక బంగారు నిధికి సంబంధించిన ఘటన. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఉదంతంలో కూలీలు, పోలీసులు ఎవరికి వారు ఆ నిధిని సొంతం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. రోజువారీ కూలీ పనిచేసుకునే ఒక గిరిజన కుటుంబానికి ఒక పాత ఇంటిన
Peshwar mosque blast: సూసూడ్ అటాకా లేదా బాంబ్ బ్లాస్టా ఇంకా తెలియదు. కానీ పెషావర్ మసీదులో జరిగిన పేలుడులో 28 మంది మృతిచెందారు. 400 మంది పోలీసులు ఆ సమయంలో అక్కడే ఉన్నారు.
తక్షణమే స్పందించి నిందితులను పట్టుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. వారికి నగదు పురస్కారాలను అందజే
క్రమశిక్షణను అతిక్రమించే పోలీసు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే, రక్షణ కోసం వచ్చేవారిపై అఘాయిత్యాలకు పాల్పడే ఘటనలను ఎలాంటి పరిస్థితులలోను ఉ
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు భారీగా బదిలీలు చేస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల పోలీస్స్టేషన్ ఎ
చీకట్లో అమాయకులను దోచేస్తున్న ముఠా ఇటీవల సికింద్రాబాద్ ప్రాంతంలో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలోనే రాత్రి వేళలో రెండు దారిదోపిడీ ఘటనలు జ�
ఖమ్మం : పోలీసుల శ్రేయస్సు కోసం తన వంతు కృషిలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ వద్ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) షేక్ అక్తరున్నిసా బేగం పోలీసు సిబ్బందికి ఫేస్ మాస్క్లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. మంగళవారం