విధి నిర్వహణలో అసాధారణ పరాక్రమం ప్రదర్శించిన ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన ఆరుగురికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం కీర్తి చక్ర పురస్కారాలను ప్రదానం చేశారు.
పోలీస్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా బుధవారం పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. స్టేషన్ రికార్డు�
‘గ్రామ సభకు ఇంత మంది పోలీసులెందుకు? కొట్టి సంపుతరా ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందే. పథకాల కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలో చెప్పండి. పథకాలు అమలయ్యేంత వరకు ప్రజల గొంతుకనవ�
Road accident | వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో 29 మంది స్పెషల్ పోలీసులకు (Special police) గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని బాల్లియా (Ballia) పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి ఒకే విధానాన్ని అమలు చేయాలని కోరిన తమను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ పోలీస్
పోలీసు విభాగంలో ఉత్తమ సేవలందించిన పోలీసు సిబ్బందికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పతకాలు ప్రదానం చేశారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుక�
ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉమ్మడి జిల్లాలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరి
Remove Tattoos | పోలీసుల శరీరంపై టాటూలు అవమానకరమని ఆ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో యూనిఫాం బయట కనిపించే పచ్చబొట్లను 15 రోజుల్లో తొలగించాలని పోలీస్ శాఖ ఆదేశించింది. పోలీస్ సిబ్బందిలో మర్యాద, సమగ్రతను కాపాడేందుకు ఈ నిర�
ణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ఏర్పాటైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు మెట్రో పాలిటన్ కమిషనర్ చర్యలు చేపట్టారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ను సోమవారం ఆయన సందర్శించారు.
కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లోకిని రాజేందర్ (53) శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న
కాజీపేట పట్టణంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 40 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐపీఎస్లు రాష్ట్రపతి పోలీస్ పతకాలకు ఎంపికయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ దేవేంద్ర సింగ్ రాష్ట్రపతి పోలీస్
Grenade attack | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం రాత్రి కుల్గాం జిల్లాలోని ఖైమోహ్ ప్రాంతంలో ఓ పోలీసు అధికారిపై ముష్కరులు గ్రనేడ్ దాడి (Grenade attack) చేశారు.
Maoist attack | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి (Maoist attack) చేశారు. దీంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.