నర్సాపూర్ పట్టణానికి చెందిన కాట్రోత్ వసంత భర్త మోహన్ తన కూతురు అగు కాట్రోత్ అక్షి (6)ని సోమవారం కొట్టడంతో బాలిక అలిగి ఇంటి నుండి పారిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల రిక్రూట్మెంట్ను మాత్రమే భర్తీ చేస్తున్నారు స�
‘మాలోని వాడవే.. మావాడవే నీవు పొట్టకూటికి నేడు పోలీసువైనావు..’ అనే చెరబండరాజు ఆత్మీయ అక్షరాలింగనం గుర్తుకువస్తున్నది. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు బెటాలియన్లలో రాజుకుంటున్న అసహనమే అందుకు కారణం.
ఏక్ పోలీస్ విధానం అమలు కోసం ఆందోళన చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. కుటుంబసభ్యులతో కలసి ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో శనివారం 39 మంది కానిస్టేబుళ్లపై పోలీ
అందరి రక్షణ వాళ్ల ధ్యేయం.ఆందోళనలు శ్రుతిమించకుండా కాపుకాసేది వాళ్లే! బందోబస్తులో ముందుండేదీ వాళ్లే!ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణనిస్తున్న బెటాలియన్ పోలీసులు.. తమ ఇంటికి, ఇల్లాలికి అండగా ఉండలేకపోతు�
MLA Sabitha | మొన్న నల్లగొండ, నిన్న వరంగల్, నేడు సిరిసిల్ల, డిచ్పల్లి పోలీస్ బెటాలియన్లలో ఆందోళన చేస్తున్న పోలీసు కానిస్టేబుల్ భార్యల ఆవేదన.. అరణ్య రోదనేనా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స�
RS Praveen Kumar | బెటాలియన్లలో పని చేస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల చేత కూలీ పనులు చేయిస్తున్నారని, తక్షణమే వన్ పోలీస్ విధానం అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనకు దిగిన వి�
KTR | తెలంగాణ రాష్ట్రంలో ఆయా బెటాలియన్లలో పని చేస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న నల్లగొండ, నిన్న వరంగల్, ఈరోజు సిరిసిల్ల, డిచ్పల్లి బెటాలియన్ల వద్ద కానిస
పోలీస్ కానిస్టేబుళ్లకు పాత విధానంలోనే సెలవులు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లను వారాలపాటు కుటుంబాలకు దూరం చేయాలనుకోవడం సరిక
ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గౌరవం పొందాల్సి న కొందరు ప్రబుద్దులు అత్యాశకు పోయి బోర్లాపడుతున్నారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న పలువురు రియల్ ఎస్టేట్, వైన్స్ తదితర వ్యాపారాల్లో మునిగి తేలారు.
Harish Rao | రాష్ట్రంలోని కానిస్టేబుళ్ల సరెండర్ లీవ్ల బకాయిలు చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సరెండర్, అడిషన
Police Constables | ప్రజా భవన్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు ఉన్న సీఎం ఈ రాష్ట్రాన్ని పరిపాలించొచ్చు.. కానీ నిర్దోషులమైనా మాకు ఉద్యోగాలు ఇవ్వరా..? అని ఓ అభ్యర్థి కన్నీరు ప�
Pune Hit And Run | వేగంగా దూసుకొచ్చిన కారు ఒక బైక్ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్పై ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మరణించారు. నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నా�
కరీంనగర్ లోక్సభ ఓట్ల లెక్కింపు సందర్భంగా పకడ్బందీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అభిషేక్ మొహంతి తెలిపారు. ఇద్దరు అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు, 11 మంది ఏసీపీలు, 16 మంది ఇన్స్పెక్టర్లు, 39 మంది ఎ