రోడ్డు ప్రమాదాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఇటీవల రాత్రివేళల్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డ
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్స్టేషన్ను గురువారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన పలు రికార్డులు తనిఖీ
జిల్లాలో డ్రగ్స్ సరఫరా, నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మాదక
: భూ వ్యవహారంలో తనకు న్యాయం జరగడం లేదని ఆవేదనకు లోనై ఆత్మహత్యకు పాల్పడిన రైతు బోజడ్ల ప్రభాకర్ మృతిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను చట్టపరంగా శిక్షించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఖమ్మం పోలీస్�
ఆదరణ కరువై, తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అభయహస్తం అందించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఆపరేషన్ ముసాన్-10 కార్యక్రమంలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర�
జిల్లాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్ఫోర్స్ బృందాలు సమష్టిగా పనిచేయాలని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ప్రసాద రావు అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఆదేశాల మేర�
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ
ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం పటిష్ఠ భద్రత నడుమ పోలింగ్ ముగిసింది. 1,896 పోలింగ్ కేంద్రాల్లో మొదటి సారిగా అన్ని కేంద్రాలను వెబ్ కాస్టింగ్ చేయడంతోపాటు సాంకేత�
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఖమ్మం కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియ�
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జి.కోల్టే, చరణ్జిత్ సింగ్ అధికారులకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు ఐడీవోసీలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
ఈ నెల 18వ తేదీన లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పోలీ�
జిల్లాలో ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.