హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, అందుకు తగిన భద్రతపై రోజువారీ సమీక్ష జరపాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశించారు.
సైబర్నేరాలను నియంత్రించడంలో జోనల్ సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని, సైబర్నేరాలను అరికట్టడానికి , కేసుల పరిష్కారానికి బ్యాంకులు, టెలికాం సంస్థలు, న్యాయ సంస్థలతో కలిసి పనిచేయాలని నగర పోలీస్
నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎత్తయిన బహుళ అంతస్తుల భవనాలపై హై రేస్ కెమెరాలను బిగించి ఈగల్ వ్యూ సేకరిస్తున్నామని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. శుక్రవారం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బక్రీద్ బందోబస్తును పర్యవేక్షించారు. చెక్పోస్టుల వద్ద ఎ�
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తూ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగర పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు, జోన్లను, డివిజన
ఇలా హైదరాబాద్లో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. హత్యలు, బెదిరింపులు, ప్రైవేటు సెటిల్మెంట్లు భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల కట్ట�
శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా హైదరాబాద్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో శోభయాత్ర సందర్భంగా జరిగిన సంఘటనలు, బందోబస్తు ఏర్పాట్ల విషయ�
ఈ నెల 6న జరగనున్న శ్రీ రామ నవమి శోభాయాత్ర సజావుగా సాగిపోయేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. గురువారం సీతారామ్ బాగ్లోని ద్రౌపది గార్డెన్లో అన్ని శాఖల అధికారుల
రంజాన్ మాసంలోని రెండో శుక్రవారం, హోలీ పండుగ 35 ఏండ్ల తర్వాత ఒకేసారి వచ్చాయని, రెండు వేడుకలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ పోలీసులకు సూచించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సిటీపోలీస్ ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద రన్ఫర్యాక్షన్ ఘనంగా నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా 576 సైబర్నేరాలతో సంబంధమున్న 52 మంది నేరగాళ్ల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. నిందితుల నుంచి రూ.43 లక్షల నగదు, రూ.40 లక్�
హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో సోమవారం నుంచి ట్రాన్స్జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో శి�
వ్యాపారంలో ఎదుగుతున్న అన్న ఇంటికి సొంత తమ్ముడే కన్నం వేశాడు. అన్న ఇంట్లో ఉన్న వారందరినీ మరణాయుధాలతో బెదిరించి 2 కిలోల బంగారాన్ని దోపిడీ చేయించాడు. పోలీసులకు దొరకుండా ఉండేందుకు ఒక న్యాయవాది సూచనలు తీసుకు
హైదరాబాద్లో ఈ ఏడాది భారీగా నేరాలు పెరిగాయి. 2023తో పోలిస్తే 2024లో 41 శాతం నేరాలు పెరిగినట్టు వార్షిక నివేదిక వెల్లడించింది. నగర పోలీస్ కమిషనరేట్కు సంబంధించిన 2024-వార్షిక నివేదికను హైదరాబాద్ పోలీస్ కమిషనర�