సైబర్నేరాల్లోనూ గతంలో ఓటీపీ, మ్యాట్రీమోనీ వంటి నేరాలు జరిగేవి, ప్రస్తుతం నేరాలు చేసేందుకు యాప్లు తయారు చేయడం, క్రిప్టో కరెన్సీ, డార్క్ వెబ్ల ద్వారా సైబర్నేరాలు పెరుగుతున్నాయని సీపీ వెల్లడించారు.
హైదరాబాద్ వేదికగా హుస్సేన్సాగర్ పరిసరాలలో ఫిబ్రవరి 11వ తేదీన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఆటోమొబైల్(ఎఫ్ఐఏ), తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్ రేసింగ్ పోటీలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు �
నిబంధనలకు విరుద్ధంగా, అక్రమ పద్ధతిలో ఆయుధాలు కలిగి ఉన్న వారిని ప్రైవేటు సెక్యూరిటీగా నియమించుకోవడంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.