రాజస్థాన్కు చెందిన దంపతులు సంతానలేమితో బాధపడుతూ టెక్నాలజీని నమ్ముకుని సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. వారు చెప్పిన మాటకల్లా తలూపారు. చివరికి రూ.30 లక్షలు డీల్ కుదిరింది.
పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే లోపు దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోని బంంగారు అభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు కస్టడీలో భాగంగా రెండోరోజైన శనివారం డాక్టర్ నమ్రతను పోలీసులు పలు విషయాలపై ప్రశ్నించారు.
ఇటీవల కాలంలో కట్టుకున్న భర్తలను హత్య చేయించడం ట్రెండింగ్గా మారిందనకుందో ఏమో.. ఓ మహిళ. తాను కూడ అదే జాబితాలో చేరిపోవాలనుకుందో తెలీయదు కాని, తాను సైతం కిరాయి మనుషులతో భర్తను చంపించాలనుకుంది. అయితే నూకలు గట
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఇంటి ప్రహరి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. కే
బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని తట్టిఖానా రిజర్వాయర్ పక్కన సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేటు వ్యక్తులు మరోసారి ప్రయత్నాలు చేస్తున్న వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ
పోలీస్ కేసు.. వారి దెబ్బలకు భయపడి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నంచేసి అచేతనస్థితిలోకి వెళ్లిపోవడంతో అతడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ కొడుకుకు ఇలాంటి దుస్థితి తెచ్చిన వారిపై చర్యలు తీసుకోకపోవడం�
Mahabubabad | అన్నను చంపిన కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ సీరోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం వెల్లడించారు.
Vikarabad | అక్కను బాగా చూసుకోవడం లేదనే కారణంతో బావపై దాడికి పాల్పడగా అడ్డుగా వచ్చిన అతడి తల్లిని కొట్టడంతో మహిళ చనిపోగా, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Cyber Crimes | స్నేహితురాలి ఫోన్ నెంబర్తో మెసేజ్ పెట్టి అర్జెంట్గా డబ్బులు కావాలంటూ వైద్యురాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.