నిజామాబాద్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెద్దకాసుల శ్రీశైలం (52) కార్యాలయంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.
తల్లి కోసం ఓ యువకుడు హంతకుడిగా మారాడు. ఈ ఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోవర్ధనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లాకు చెందిన కోల వెంకట రమణమూర్తి (47)కి అదే ప్రాంతాన�
ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి వేటగాడు మృ తి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజపల్లి శివారులోని అటవీప్రాంతంలో గురువారం వేకువజామున చోటు
వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని హనీ ట్రాప్తో దోచేస్తున్న ఓ ఘరానా ముఠాను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో సోమవారం డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు.
పాల వ్యాపారం పేరిట రైతులను మోసం చేసిన అరిజిన్ డెయిరీ ఫాం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ సంబంధిత కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు.
మారేడ్పల్లిలో జరిగిన హత్య ఘటనలో.. మృతుడిని కాపాడేందుకు అతడి స్నేహితుడు ఆ క్షణంలో 100కు లేదా 108 కు ఫోన్ చేసి ఉంటే ప్రాణాలతో బతికి ఉండేవాడని నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి వెల్లడించారు.
ఫ్రెండ్స్తో న్యూ ఇయర్ పార్టీలో పీకల దాకా మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని పలు స్పాలు అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారాయి. గుట్టుచప్పుడు కాకుండా క్రాస్ మసాజ్లు, నిర్వహణలో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి.
మహిళతో సన్నిహితంగా ఉండడమే కాకుండా ఈ విషయంలో ఎన్నిమార్లు చెప్పినా వినకపోవడంతో పట్టణంలోని శక్కర్నగర్ శాంతినగర్ కాలనీకి చెందిన చాట్ల శివ అలియాస్ శాపురంను పథకం ప్రకారం మహిళ భర్త, అతని తల్లి, బావలు కలిస�
కొత్త ఏడాది జిల్లాకు ఆనందాన్ని పంచింది. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు రచించిన వ్యూహం ఫలించింది. నూతన సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి.
నిజామాబాద్ నగరంలోని కానిస్టేబుల్ ఇంటికి తాళం ఉండడంతో టార్గెట్ చేసిన దొంగలు.. అర్ధరాత్రి అనంతరం ఆ ఇంటికి కన్నం వేసి బంగారు, వెండినగలతో పాటు నగదును దోచుకుపోయారు.