Eesha Rebba | సోషల్ మీడియా క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలపై ఆన్లైన్ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నటీమణులు లక్ష్యంగా అసభ్యకర కామెంట్లు, ట్రోలింగ్లు మితిమీరుతున్న నేపథ్యంలో తాజాగా తెలుగ�
కన్న తండ్రే కాలయముడిగా మారాడు. ఎన్నికల్లో పోటీకి ముగ్గురు సంతానం నిబంధన అడ్డంకిగా మారిందన్న భావనతో దారుణానికి ఒడిగట్టాడు. ఒక బిడ్డను అడ్డు తొలగిస్తే పోటీ చేయవచ్చునని భావించి ఉన్మాదిగా మారాడు. అభం శుభం త
: పురుషునికి మత్తుమందు ఇచ్చి ఓ మహిళ అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని కోత్రుడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తనను పెండ్లి చేసుకోవాలని, లేదా రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే రేప్ కేసు పెడతానని ఆమ�
Minister Seethakka | కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వరిధాన్యం కొనుగోళ్లు చేయండి.. బోనస్ ఇవ్వండి అని అడిగిన పాపానికి రైతులకు పార్టీలు అంటగట్టి మంత్రి సీతక్క అక్రమ కేసులు పెట్టించ�
Nirmal | నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదాలు శనివారం రాత్రి చోటు చేసుకున్నాయి.
Hyderabad | తన సోదరిని వేధిస్తున్నాడన్న కోపంతో బావపై కత్తితో దాడి చేశాడు ఓ బామ్మర్ది. ఈ ఘటన బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని సంచారపురి కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలు�
Chevella | చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Murder | హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బండ్లగూడ పరిధిలోని గౌస్ నగర్లో ఓ పాన్ షాపు ఓనర్ను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి అతి కిరాతకంగా హత్య చేశారు.
తన కుమారుడిని కులాంతర వివాహం చేసుకున్నదన్న కోపంలో ఓ వ్యక్తి నిండు గర్భిణి(తన కోడలు)ని గొడ్డలితో నరికి చంపాడు. ఈ అమానవీయ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రెలో శనివారం జరిగింది.
Pregnant Murder | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దహేగాం మండలం గెర్రే గ్రామంలో ఓ నిండు గర్భిణిని మామ అత్యంత కిరాతకంగా నరికి చంపాడు.
Hyderabad | హైదరాబాద్ నగరంలోని బేగంపేట గ్రీన్ ల్యాండ్స్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాపిడో బైక్ను ఓ లారీ అతివేగంగా ఢీకొట్టింది.
Chhattisgarh | ఓ వృద్ధురాలు 20 ఏండ్లుగా కన్న బిడ్డను పెంచినట్టు ఓ చెట్టును పెంచి, దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ ఆ చెట్టును రియల్ ఎస్టేట్ వ్యాపారులు నరికేశారు. దీంతో ఆ వృద్ధురాలు ఆ చెట్టు వద్దకు వె�
Rangareddy | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగల్లో ఘోరం జరిగింది. ఆస్తి వివాదం నేపథ్యంలో బాబాయి రామగళ్ల శ్యామ్(45)పై కుమారుడు ప్రసాద్ కత్తితో దాడి చేశాడు.