అమెరికన్ పౌరులను మోసం చేస్తున్న నకిలీ కాల్సెంటర్ పుణె పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొంతమంది పుణెలోని ప్రైడ్ఐకాన్ భవనంలో బీపీఎస్ కన్సల్టెన్సీ సంస్థ పేరిట క�
Rajanna siricilla BRS | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 4: హెచ్సీయు భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థుల పోలీసుల దాడి సిగ్గు చేటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. లాఠీచార్జిని ఖండిస్తూ స్థానిక నేత�
Boycott | వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది గంధం శివ పై దాడి చేసిన హన్మకొండ సీఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యపేటలో న్యాయవాదులు విధులను బహిష్కరించ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై పోలీసులు దాడి చేయడాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం కేటీఆర్ ఇంట్లో పోలీసుల సోదాలు చేయడాన్ని తప్పుబట్�
Police attack | బోరబండ ఎస్సై షేక్ నాగుల్ దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. అకారణంగా ఆయన సంతోష్ అనే అడ్వకేట్పై దాడికి పాల్పడినట్లు వార్తలు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓయూలో నిరుద్యోగుల ఆందోళనను కవరేజీ చేస్తున్న జర్నలిస్టు చరణ్ను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. తెలంగాణలో మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోలాగా పోలీసు రాజ్యం వచ్చి�
ప్రజలను పట్టి పీడించుకుతింటున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడి చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టడం సబబేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. అయితే,
భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యవసాయ వర్సిటీ ఉండాలని.. ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వొద్దని నినదించిన విద్యార్థి నాయకురాలిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా కర్కశంగా ప్రవర�
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివర
Suspend |సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వాహనాల తనిఖీ సమయంలో బండిని ఆపమంటే ఆపలేదన్నకోపంతో డ్రైవర్ వాజీద్ను పోలీసులు చితకబాదడతో బాధితుడు కుప్పకూలిపోయాడు.