వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స కోసం వచ్చిన రోగి సహాయకులకు మాయమాటలు చెప్పి బంగారం, నగదును దోచుకుంటున్న మహిళతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 6,60,000 విలువైన సొత్తును సీసీఎస్, మట్టె�
ఎస్సై వేషమేసి..పోలీస్ శాఖలో నేరుగా ఉద్యోగాలిపిస్తానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ కథనం ప్రకారం.. వరంగల్
పెట్టుబడి పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ దేశవ్యాప్తంగా దోచేసిన ఇద్దరు ఘరానా నేరగాళ్లను నగర సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత కథనం ప్రకారం...కేరళకు చెందిన సీహెచ్.
సీసీఎల్ఏ అధికారినంటూ, సీఎం పేషీ నుంచి వచ్చానంటూ అమీన్పూర్లో వారం రోజుల పాటు హల్చల్ చేసిన నకిలీ అధికారి అనిరుధ్ను అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రేమ పేరిట బాలికను నమ్మించి గంజాయి అలవాటు చేసి లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులతోపాటు ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
కెమికల్స్తో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న వ్యాపారిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ రష్మీపెరుమాళ్ కథనం ప్రకారం.. లాలాపేటకు చెందిన నీల వెంకటేశ్వర్లు టైటానియం డైయాక్�
అలీబాబా అద్భుత దీపం.. అర డజను దొంగలు వంటి కథలను పుస్తకాల్లో చదివాం. సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ నిజ జీవితంలో అమాయకులను మోసం చేసేందుకు మంత్రపు పెట్టెకు అద్భుత శక్తులున్నాయని నమ్మించి, మోసం చేసేందుకు యత్
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి, అజ్ఞాత దళ కమాండర్ అశోక్ (కుర్సం వజ్జయ్య)ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. వరంగల్ జిల్లా దళ కమాండర్ గోపన్న, మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్�
అల్లుడి హత్య కేసులో పది మందిని మిల్స్కాలనీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ మల్లయ్య కథనం ప్రకారం.. హైదరాబాద్లో ఉంటున్న రంగశాయిపేట ఆదర్శనగర్కు చెందిన బజ్జూరి ర
నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని అడ్డాగా చేసుకొని మట్కా(జూదం)ను జోరుగా సాగించి కోట్ల రూపాయల లావాదేవీలు సాగించిన నిర్వాహకుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకాలం పోలీసులకు ఏమాత్రం అనుమానం కలగకుం�
గుప్తనిధుల ద్వారా రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకున్న వారే అతని టార్గెట్. తన మంత్రదండకాన్ని ఉపయోగించి అమాయకులు, వితంతువులను చంపడమే అతని లక్ష్యం. తన తాతల నాటి నుంచి కొనసాగుతున్న మూలికావైద్యంతోపాటు క�
CM KCR | సీఎం కేసీఆర్ పాల్గొన్న నర్సాపూర్ సభలో తుపాకీ బుల్లెట్లతో దొరికిన నిందితుడు అస్లాంపై అరెస్ట్ చేసి, జైలుకు తరలించినట్టు నర్సాపూర్ ఎస్సై శివకుమార్ శుక్రవారం తెలిపారు. అతని వద్ద నుంచి రెండు తుపాక�