ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెత నిజమవుతుందనుకున్నాడే ఏమో.. జల్సాలకు అలవాటు పడి.. బిజినెస్కు దోస్తుల దగ్గర చేసిన అప్పులు తీర్చడం కోసం తన ఇంటిలోనే దొంగతనం చేశాడో యువకుడు..
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. ఇటీవల గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో జరిగిన హత్య వివరాలను డీఎస్పీ గు�
కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట్ అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరువవుతున్నది. వేటగాళ్లు అటవీ జంతువులను వెంటాడి చంపడం కలకలం రేపుతున్నది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు ఘటనలు వె�
కడప ఎంపీ, వైసీపీ నేత అవినాశ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాల్లో వైసీపీకి చెందిన రైతులకు నో డ్యూస్ ఇవ్వటం లేదని ఆరోపిస్తూ రైతులతోపాటు �
ప్రశాంతమైన పల్లెల్లో.. ఫార్మా అనే రెండు అక్షరాలు చిచ్చుపెట్టాయి. పట్టపగలే ఆ పేరు ఎత్తితే ఒకటి కాదు, రెండు కాదు ఏకం గా ఆరు గ్రామాల ప్రజలు హడలెత్తి పోతున్నారు.
డమ్మీ పిస్టల్తో బెదిరింపులకు పాల్పడిన ప్రజా ప్రతిఘటన మాజీ నక్సలైట్ను పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండ జిల్లా దామెర పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరకాల ఏసీపీ కిశోర్క�
గుజరాత్లోని భరూచ్ జిల్లా అంక్లేశ్వర్ జీఐడీసీ ప్రాంతంలోని అవ్సర్ ఎంటర్ప్రైజెస్ నుంచి రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సూరత్, భరూచ్ పోలీసులు సంయుక్తంగ�
తమ కంపెనీలో పెట్టుబడిపెడితే అధిక రాబడి వస్తుందని నమ్మించి అమాయకుల వద్ద నుంచి రూ. 1.02 కోట్లు వసూళ్లు చేసి, బిచాణా ఎత్తేసిన ఇద్దరు మోసగాళ్లను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ ప్రస
ఆర్డర్పై బంగారు ఆభరణాలు తయారుచేస్తానని వాటితో ఉడాయించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఇంతెజార్గంజ్ పోలీస్స్టేషన్లో సీఐ మచ్చ శివకుమార్ వివరాలు వెల్లడించారు.
దారి దోపిడీ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని సుల్తాన్బజార్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి ఒక సెల్ఫోన్, రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
సైబరాబాద్ పరిధిలో మరో ‘రియల్' మోసం బాధితుల ఫిర్యాదుతో బయటపడింది. వెంచర్లపై పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ధరలు వస్తాయని, లేదా తామే స్వయంగా రెట్టింపు ధరకు మీ స్థలాలను కొంటామంటూ అమాయక ప్రజల �
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఎస్ఐ కీచకుడిగా మారాడు. తన పోలీస్స్టేషన్లోనే విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప
బెదిరించి సెల్ఫోన్, డబ్బులు లాక్కున్న దుండగులను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు. లాలాగూడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ కేసు వివరాలను వెల్లడించ�
జూబ్లీహిల్స్లోని ఓ డాక్టర్ ఇంటిలోకి పట్టపగలే ప్రవేశించి.. భారీ చోరీకి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. డీఐ మధుసూదన్ కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లోని �