AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్
బనకచర్ల ప్రాజెక్టును రద్దు చేసినట్లు పేర్కొన్న ఏపీ సర్కారు ఇప్పుడు పోలవరం-నల్లమలసాగర్(పీఎన్) లింక్ ప్రాజెక్టుపై దూకు డు పెంచింది. పీఎన్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్ను ఆహ్వానిస్తూ నోట
Buggana Rajendranath | పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు.
KTR | జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై త్వరలోనే అధ్యయనం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్ నిపుణులు డాక్టర్ సతీశ్ కేరే గొండ, ప్రొఫెసర్ కేబీ�
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కొనసాగిన ప్రగతి సమావేశం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదిత ర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా చివరి నిమిషంలో �
Banakacharla | పోలవరం-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విన్నవించిన ఏపీ..
రూ.80 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి ఆర్థిక సహాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు స్పష్టంచేశారు.