MLC Kavitha | తాను సీఎం కేసీఆర్ కుమార్తెగా గర్వపడుతున్నానని, తాము రాజకీయ వారసత్వాలను గౌరవిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన సమ్మిట్లో ఆమె చేసిన ప్రసంగపు వీడ�
‘పోలవరం’ ముంపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తప్పుడు నివేదికను ఇవ్వడంపై తెలంగాణ సర్కార్ మండిపడింది. ముంపు ప్రభావంపై సర్వే చేపట్టకుండానే సమస్య పరిష్కారమైందని తెలుపుతూ సుప్రీంకోర్టు�
నిత్యం జై శ్రీరాం అంటూ నినదించే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రాద్రి రామయ్య దర్శనానికి వెనుకడుగు వేశారు. తన భద్రాచలం పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకోవడంతో రాముడిపై భక్తి ఇదేనా? అంటూ ఇక్కడి ప్రజలు ప్�
పోలవరం ప్రాజక్టు పూర్తికాక ముందే భద్రాచలం ప్రాంతంలో తీవ్ర ముం పు సమస్య ఏర్పడుతున్నదని, ఇది పూర్తయితే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం వర�
CM KCR | విశాఖ ఉక్కు(Vizag Steel)ను కాపాడేది, పోలవరం(Polavaram)ను పూర్తిచేసే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
Burgampahad | పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపు ప్రభావం ఉంటుందని ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఏండ్లుగా తెలంగాణ సర్కారు పట్టువిడవకుండా చేస్తున్న కృషి ఫలించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా తె�
ఏపీ మంత్రులు చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు హితవుపలికారు.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలో వాటిల్లే ముంపుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం జరుగనుంది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలు, ముంపు ప్రభావాలు, ఇతర రాష్�
ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు పార్లమెంటులో వైసీపీ ఎంపీ సత్యవతి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్�
పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ దానం ఏమీ కాదని వ్యాఖ్యానించింది.
Polavaram | ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం పట్టణానికి వరద పోటెత్తి ముంపునకు గురైందని ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది
పోలవరం ప్రాజెక్టు ముంపు తదితర అంశాలపై నివేదిక అందజేసేందుకు రెండు నెలల గడువు ఇవ్వాలని కేంద్ర జల్శక్తిశాఖ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేసింది. పోలవరం ప్రాజెక్టు, బ్యాక్వాటర్ ఎఫెక్ట్, ముంపు తదితర అంశాల�
నిరుడు జూలైలో తెలంగాణలో సంభవించిన వరదలకు పోలవరం ప్రాజెక్టే కారణమని తెలంగాణ సర్కారు పునరుద్ఘాటించింది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ)కి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశా�
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అంశం మీద వెల్లువెత్తుతున్న అభ్యంతరాలపై చర్చించేందుకు బేసిన్లోని అన్ని రాష్ర్టాలతో ఈ నెల 13న సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర జల్శక్తిశాఖ తెలిపింది.