CWC | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, చనాక కొరాట, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులేవీ తాము అంగీకరించబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇదే విషయాన్ని ఇప్పటికే అనేకసార్ల�
Nallamala Sagar | పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వాదనలన్నీ వీగిపోయాయి. సర్కార్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన
Chandrababu | రాష్ట్ర విభజన నాటి నుంచీ జల వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ అనేక డిమాండ్లను ముందు పెడుతున్నది. అపెక్స్ కౌన్సిల్, రివర్ బోర్డు మీటింగుల్లో పదే పదే చర్చకు పెడుతున్నది. కేంద్ర అధికారులు చర్చోపచర�
Nallamala Sagar | ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ (పీఎన్)లింక్ ప్రాజెక్టుకు తెలంగాణలోని రేవంత్రెడ్డి సర్కార్ సై అంటున్నది. ప్రాజెక్టుపై చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు తాజాగా అధికారుల పేర్లను కేంద్రాన�
ట్రిబ్యునల్ అవార్డులు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాలు, మంజూరు చేసిన అనుమతులకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాలను విస్తరిస్తున్నదని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత
Polavaram Project | పోలవరం - బనకచర్ల ( పోలవరం - నల్లమలసాగర్) ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్త�
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్
బనకచర్ల ప్రాజెక్టును రద్దు చేసినట్లు పేర్కొన్న ఏపీ సర్కారు ఇప్పుడు పోలవరం-నల్లమలసాగర్(పీఎన్) లింక్ ప్రాజెక్టుపై దూకు డు పెంచింది. పీఎన్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్ను ఆహ్వానిస్తూ నోట
Buggana Rajendranath | పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు.
KTR | జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై త్వరలోనే అధ్యయనం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్ నిపుణులు డాక్టర్ సతీశ్ కేరే గొండ, ప్రొఫెసర్ కేబీ�