తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపకుంటే పోలవరం ప్రాజెక్టు మనకు కలగానే మిగిలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద పోలవరం ఎడమకాలువ �
ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం జిల్లా గొల్లగుప్పలో తీవ్ర విషాదం నెలకొంది. క్లోరోక్విన్ మాత్రలు వికటించడంతో ఒక విద్యార్థిని మృతిచెందింది. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు.
Polavaram | ఏపీలోని పోలవరం డ్యామ్లో ఈ ఏడాది నుంచే నీటిని నిల్వ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతున్నది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం సైతం దానికి ఆమోదం తెలిపింది.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో డొల్లతనం మరోసారి బయటపడింది. ప్రాజెక్టు అప్పర్ కాఫర్డ్యామ్ కుంగింది. మూడు రోజుల క్రితమే నాణ్యతాలోపాలు బయటపడ్డాయి. నిర్మాణ ఏజెన్సీ విషయాన్ని తొక్కిపె�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాచిక పారింది. బాబు ఫార్ములా అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఏపీ సర్కార్ చేపట్టిన ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టు అనుమతులకు చకచకా అడుగులు వేస్తున్నది.
Banakacherla Project | అనుకున్నదే జరిగింది. బనకచర్లకు రేవంత్ సర్కార్ సహకరిస్తున్నదనే విషయం మరోసారి సుస్పష్టమైంది. అనేక లోపాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని అత్యున్నత ధర్మాసనమే తేల్చిచెప్పి�
Telangana Rivers | కనిపించని కుట్రలతో తెలంగాణ మరోసారి వంచనకు గురవుతున్నది. అటు కాళేశ్వరాన్ని పడావుపెట్టి గోదావరి నీటిని కిందికి వదులుతుంటే.. ఇటు తుంగభద్ర మీద కర్ణాటక-ఏపీ చేతులు కలిపి కృష్ణా నీళ్లు కూడా తెలంగాణకు దక
పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ముప్పు ఉంటుందని పేర్కొంటూ బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందానికి లేఖ రాశారు. ఈ లేఖను గురువార
పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంతో భద్రాచలం ఏజన్సీతో పాటు బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల ప్రజలు లక్షలాది మందికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని...ముంపు సమస్యకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృంద
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్తో తెలంగాణలోని గోదావరి తీరప్రాంతాల్లో ప్రభావం కలిగించే పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం (పీపీఏ) బుధవారం మండలంలో పర్యటించింది. తొ�
పోలవరం ముంపు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యవర్గంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 3 లే
గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు తలపెట్టిన గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ మళ్లీ పావులు కదుపుతున్నది. పోలవరం నుంచే గోదావరి జలాల మళ్లింపును చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది. అంద�
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన సమస్యలను పరిషరించాలని, అదేవిధంగా ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల లింకు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రజల్శక్తిశాఖను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.
పోలవరం ఎత్తు పెంచొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసిం ది. పీపీఏ చైర్మన్కు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ రమేశ్బాబు సోమవారం లేఖ రాశారు.
Chandrababu | అప్పుడూ, ఇప్పుడు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు ‘అబ్బే.. అలాంటి పనులు మేం ఏం చేయడం లేద’ంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుక�