ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన కాళోజీ కృషి మరువలేనిదని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు జయంతిని కల�
Heart Stroke | గుండెపోటు.. ఇప్పుడు విరివిగా వినిపిస్తున్న పదం. పసి పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అందర్నీ గుండెపోటు వెంటాడుతోంది. ప్రతి రోజు ఏదో ఒక చోట, ఎవరో ఒకరు గుండెపోటుకు గురై చనిపోతున్నారు.
ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న సుద్దాల అశోక్తేజ గొప్ప జాతీయ కవి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుడు డాక్టర్ కేవీ రమణాచారి 71వ జన్మదినం సందర్భంగా వంశీ ఆర్�
అష్టమ స్కంధంలో ఇష్ట భక్త రక్షణ కళా విశిష్టమైన గజేంద్ర మోక్షణ ఘట్టం తర్వాత మరో ఉత్కృష్టమైన కథ క్షీరసాగర మథనం. తన భక్తులపట్ల గల పక్షపాతంతో భగవానుడు పుండరీకాక్షుడు జగన్మోహిని అవతారం ధరించిన అమృత మథన వృత్తా
సాహితీమూర్తుల స్మరణ ఈ తరానికి మంచి ప్రేరణగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబిత పేర్కొన్నారు. సాహితీవేత్తల విశిష్టతలు, వారు సాహిత్యానికి చేసిన కృషిని తెలియజేస్తూ రూపొందించిన తెలంగాణ తేజోమూర్తుల జయంతు�
తెలంగాణ సాహిత్యానికి ఎనలేని చరిత్ర ఉన్నదని, ఆ సాహిత్య పరంపర గోరటి వెంకన్నతోపాటు ఇక ముందూ కొనసాగనుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సు�
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, సినీ విమర్శకుడు, సాహితీ గౌతమి సలహాదారు వారాల ఆనంద్ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికయ్యారు. గుల్జార్ గ్రీన్ పద్యాలను తెలుగులోకి ‘ఆకుపచ�
సాహితీవేత్త నిజాం వెంకటేశం మృతి ఆయన అశేష మిత్రబృందాన్ని, తెలుగు సాహితీలోకాన్ని ఎంతో కలచివేసింది. ఆరోగ్యంగానే ఉన్న ఆయన హఠాత్తుగా ఈ నెల 18న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. నేటి మూడుతరాల సాహితీవేత్తల్లో, �
‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11గంటలకు రవీంద్రభారతి మినీహాల్లో వైభవంగా నిర్వహించారు. ‘కవిత-పద్యం, పాటల పోటీల విజేతలకు నగదు పుర�