సీఎం కేసీఆర్| ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరిం�
లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వాడుకున్నారు. కొందరు కుటుంబంతో గడిపేందుకు వెచ్చిస్తే.. మరికొందరు కొత్తకొత్త విషయాలు తెలుసుకొనేందుకు కేటాయించారు. పిల్లల గురించి చెప్పేదేముంది? ఆటపాటల్లో మునిగి�