ఉత్తర ప్రదేశ్లోని బలియాలో ఓ మైనర్ బాలుడికి పోక్సో కోర్టు 25 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ శనివారం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. 2023 జూలై 15న ఉదయం పఖ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామ�
బాలికపై జరిగిన అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 25 ఏండ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. 30 మే 2020 న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి
బాలికపై అత్యాచారయత్నం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధించింది. కేసు వివరాలు.. ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన
11 ఏండ్ల బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఓ జంటకు కేరళలోని ఓ పోక్సో కోర్ట్ బుధవారం 180 ఏండ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు ఇద్దరికీ రూ.11.75 లక్షల చొప్పున జరిమానా విధించింది. నిందితులకు విధించిన జరిమానాను �
Hyderabad | స్వంత కూతురిపై ఓ తండ్రి లైంగిక దాడికి పాల్పడిన కేసులో అతడికి జీవితఖైదు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి టి.అనిత సంచలన తీర్పు వెల్లడించారు.
Hyderabad | బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు గురువారం 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
రెండో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం సంచలన తీర్పు ప్రకటించింది. ఈ చట్టం కింద బాలిక కుటుంబాని�
అత్యంత కిరాతకంగా పద్నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆమెను సజీవంగా ఇటుక బట్టీ మంటల్లో పడేసిన ఇద్దరు అన్నదమ్ములకు రాజస్థాన్ కోర్టు మరణ శిక్ష విధించింది.
అభం శుభం తెలియని నాలుగేండ్ల మైనర్ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నేరానికి నిందితుడు దేశగోని ఆనంద్గౌడ్ (34)కు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పినిచ్చింది. 25 వేల జరిమానా, బాధిత బాలికకు రూ.12 లక్షల పరిహారం అ