Crime News | పదమూడేళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యెడ్ల రమేశ్ (43) అనే నిందితుడికి నాంపల్లి ఒకటవ అదనపు ప్రత్యేక పోక్సో కోర్టు జీవితఖైదుతోపాటు రూ.20 వేల జరిమానా విధించింది.
లక్నో: మైనర్ బాలికైన (15)సవతి కూతురిపై కన్నేసి అదును చూసి ఆమెను కిడ్నాప్ చేసి ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడికి యూపీలోని మధుర కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఇది తన తొలి నేరం కావడ�
మెదక్ : ప్రత్యేక కోర్టు అయిన పోక్సో కోర్టు(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) మెదక్లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. అమరాంత్ గౌడ్ ఆదివార