Garbage fire | పోచారం మున్సిపాలిటీ వార్డులలోని చెత్తను మున్సిపాలిటీ వాహనాల ద్వారా అవుటర్ రింగ్రోడ్డు టోల్ప్లాజా వద్ద గల కంకర మిషన్ గుంతలో డంప్ చేస్తున్నారు. అక్కడ చెత్త పేరుకపోవడంతో మున్సిపాలిటీ సిబ్బంది
కింది స్థాయి సిబ్బంది చేతివాటం, అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా అక్రమ నిర్మాణదారులు స్పీడు పెంచారు. కొంత మంది నిర్మాణ దారులు మున్సిపాలిటీ నుంచి భవణాల నిర్మాణం కోసం జీ ప్లస్2 పర్మిషన్ తీసుకొని ఐదు నుం�
నగరంలో సందడి చేస్తున్న అందాల భామలు బుధవారం వరంగల్ సందర్శనకు వెళ్లిన సందర్భంగా వరంగల్ జాతీయ రహదారి పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ వద్ద దాదాపు 45 నిమిషాల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Illegal Constructions | ప్రభుత్వ భూములపై కన్నేసిన మాజీ ప్రజా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు, ప్రభుత్వ పెద్దల సహకారంతో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి యధేచ్చగా నిర్మా
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి వద్ద దివ్యనగర్ లేఅవుట్లో రహదారులను మూసేసి అక్రమంగా నిర్మించిన భారీ ప్రహారీని హైడ్రా ఆధ్వర్యంలో శనివారం కూల్చేశ�
హైదరాబాద్లో మరోసారి బుల్డోజర్లకు హైడ్రా (HYDRA) పనిచెప్పింది. ఘట్కేసర్లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి దివ్యానగర్లో శనివార
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోచారం సీఐ రాజు వివరాల ప్రకా రం.. బానోత్ తనూష్ నాయ క్ (16) కళాశాలలో ఎంపీసీ చదువుతున్నాడు.
ఓ వ్యక్తి తన ఇంట్లో నీటి బోరు వేసుకునేందుకు అనుమతి కోరగా.. రెవెన్యూ సిబ్బంది రూ.50 వేలు డిమాండ్ చేశారు. డబ్బుల కోసం ఇబ్బందులు పెట్టడంతో రూ.35 వేలు ఇచ్చిన బాధితుడు.. సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు.
బీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో దాదాపు 150 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం బైక్ర్యాలీతో పాటు రాజీవ్ గృహక�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోనే బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. పోచారం మున్సిపాలిటీ మూడో వార్డు లక్ష్మీనర్సింహ కాలనీ నుంచి మంత్రి మల్లార�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులకు సీఎం కేసీఆర్తోనే ఆదరణ పెరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లోని 1, 2వ వార్డులు ఇస్మాయీల్ఖాన్గూడ, యంన