ఒకప్పుడు అరబ్ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన హస్త కళా గ్రామం పోచంపల్లి. అదే ఇప్పుడు చేనేతలో కాటన్, పట్టు, సీకో వస్త్రాలకు పేరుగాంచింది.
పోచంపల్లి ఇక్కత్ చేనేత ఉత్పత్తికి సంబంధించిన భౌగోళి గుర్తింపును మరో పదేండ్లకు పునరుద్ధరించారు. ఈ మేరకు జియోగ్రఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ఏజెంట్ సుభాజిత్ సాహా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
Pochampally Ikkat | హైదరాబాద్ : పోచంపల్లి ఇక్కత్ చేనేత ఉత్పత్తికి సంబంధించిన భౌగోళిక గుర్తింపును మరో 10 ఏళ్లకు పునరుద్ధరించారు. ఈ మేరకు జీఐ ఏజెంట్ సుభాజిత్ సాహా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. భారతదేశం భౌగోళి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లి ఇకత్ వస్త్రాలు, వీవింగ్, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో (Pochampally) మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాలాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్న
చీరలకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లిలో (Bhoodan Pochampally) మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణానికి చేరుకుంటారు
రాష్ట్ర పురపాలక, చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఉదయం 11 గంటలకు చేరుకొని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
సమైక్య పాలనలో అధ్వానంగా ఉన్న పోచంపల్లి స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటి నుంచి ప్రగతి పరుగులు పెడుతున్నది. కనీస సదుపాయాలు కరువైన పట్టణంలో సకల వసతులు అందుబాట�
ఇంద్రధనుస్సులో సప్తవర్ణాలు చూస్తేనే మనసు పులకరించిపోతుంది. అలాంటిది 10 వేల రంగులను ఒకే దగ్గర చూస్తే ఎంత గొప్పగా ఉంటుందో కదా. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు బోగ బాలయ్�
పోచంపల్లి నేతన్న అద్భుత ప్రతిభ త్వరలో మంత్రి తారకరామారావు చేతుల మీదుగా ఆవిష్కరణ యాదాద్రి భువనగిరి, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చేనేత వస్త్ర పరిశ్రమకు పుట్టినిల్లు అయిన యాదాద్రి భువనగిరి జిల్లా భ
పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేండ్లలో పర్యాటకరంగానికి ఎంతో గుర్తింపు వచ్చిందని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అ�