జంట నగరాల్లో కురిసిన వర్షానికి మూసి నది పరవళ్లు తొక్కుతుంది. శుక్రవారం తెల్లవారుజాము నుండి జూలూరు -రుద్రెల్లి లో లెవెల్ బ్రిడ్జి పైనుండి మూసి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో బీబీనగర్ -పోచంపల్లి మధ్య రా�
జంట నగరాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో భూదాన్ పోచంపల్లి (Pochampally) మండలం జూలూరు-రుద్రవెల్లిలో లెవెల్ బ్రిడ్జి వద్ద మూసీ పరవళ్ళు తొక్కుతున్నది.
భూదాన్ పోచంపల్లి (Pochampally) పట్టణ కేంద్రంలోని 13వ వార్డు (సరస్వతి విద్యా మందిర్కు వెళ్లే) రహదారిలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో బీఆర్ఎస్ యూత్ నాయకుడు చింతకింది కిరణ్ వర్షపు నీటిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు
గత కొన్ని రోజులుగా బీబీనగర్ మండలంలోని రుద్రవెళ్లి గ్రామం వద్ద మూసీ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు ధ్వంసమైంది. దీంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి బీబీనగర్-పోచంపల్లి మండలాల మధ్య
హైదరాబాద్లో తాత్కాలికంగా కొనసాగుతు న్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ)ని యాదాద్రి జిల్లా పోచంపల్లికి తరలించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశ�
ఈ నెల 12న గ్రామీణ పర్యాటక కేంద్రమైన భూదాన్ పోచంపల్లికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర�
చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి టూరిజం పార్క్ను మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు గురువారం సందర్శించారు. టూరిజం పార్క్లోని మ్యూజియంలో దారం నుంచి వస్త్రాల తయారీ వరకు వివిధ ప్ర�
భూదానోద్యమానికి నాంది పలికి, చేనేతకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (ఐఐహెచ్టీఐ) ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్య�
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణోత్సవానికి పోచంపల్లి వస్త్రాలు నేయడాన్ని దేవస్థానం ఈఓ రమాదేవి బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయని చత్తీస్గఢ్కు చెందిన ఎమిటీ యూనివర్సిటీ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థుల బృందం కొనియాడింది.
భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు యువకులు జలసమాధి అయ్యా�
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో గ్రామస్థులు పోలింగ్ను బహిష్కరించారు. తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైతులు (Farmers) ధర్నాకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డి�
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు.
ఒకప్పుడు అరబ్ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన హస్త కళా గ్రామం పోచంపల్లి. అదే ఇప్పుడు చేనేతలో కాటన్, పట్టు, సీకో వస్త్రాలకు పేరుగాంచింది.