ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సర్వీసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ వచ్చే ఏడాది డిసెంబర్ నా�
ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం వేదికగా అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్ర�
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు ఏకతాటిపైకి రావాలని ఈ దిశగా తనకు పెద్దసంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
మంత్రివర్గ సహచరులు, కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల తిరుగుబాటుతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఎన్నో ఆరోపణలు, స్కాంలు చుట్టుముట్టగా ఉక్కిరిబిక్కిరైన జాన్
భారత్ అభివృద్ధి ప్రస్ధానంలో జపాన్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపాన్తో భారత్ అనుబంధం సహకారం, ఆథ్యాత్మికతతో కూడినదని అన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వాముల
భారత్ నుంచి పలు ప్రముఖ గ్లోబల్ బ్రాండ్స్ నిష్క్రమణ నేపధ్యంలో మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం విమర్శలు గుప్పించారు.