పార్టీ నేతలందరూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చి మార్గదర్శకాలను పాటిస్తే రాహుల్ గాంధీ తదుపరి దేశ ప్రధాని అవుతారని జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ మంగళవారం పేర్కొన్నారు.
అవిశ్వాస తీర్మానంపై కీలక ఓటింగ్కు ముందు పార్లమెంట్ దిగువ సభలో మెజారిటీ కోల్పోయిన క్రమంలో పాకిస్తాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఈ గండం నుంచి గట్టెక్కుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టనుంది. ఇవాళ జరుగుతున్న కౌటింగ్లో ఆ పార్టీ 88 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప�
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత పర్యటన సందర్భంగా చెన్నై సందర్శిస్తారని భావిస్తున్నారు. జాన్సన్ వచ్చే నెల 26న భారత్కు రానున్నారు. జాన్సన్ చెన్నై పర్యటన ఖరారైందని, తమిళనా�