బీజేపీ మరోసారి ఎన్నికల స్టంట్కు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నిక లు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ నేతలు అనవసర హంగామాతో హడావిడి చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనతో జనాదరణ పొందాలని ఎత్తులేశారు. ఈ క్రమంలో ఆదివ
Swaminathan: ఆహార భద్రత కోసం స్వామినాథన్ అహర్నిశలు శ్రమించినట్లు రాష్ట్రపతి ముర్ము అన్నారు. స్వామినాథన్ మృతి తీర్మని లోటును మిగిల్చిందన్నారు. భారత దేశ ప్రగతి కోసం స్వామినాథన్ తపించారని ప్ర�
Minister KTR : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు(Telangana State Formation) గురించి పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) వ్యాఖ్యలు తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. మోడీ మాటలు అజ్ఞానం, అహంకారపూరితంగా ఉ
ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అందరినీ కలుపుకుని పోవాలంటూ ఆయన తరచూ తన ప్రసంగాల్లో పేర్కొంటారని, అయితే విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర�
Mallikarjun Kharge | 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Narendra Modi) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం మామునూరు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్తారు. అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్�
Minister KTR | ధరణి ద్వారా ఒక్కరోజులోనే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అవుతుంటే రేవంత్కు వచ్చిన నొప్పేంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను.. రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్ర�
PM Modi: ఆంగ్ల రచయిత డబ్ల్యూబీ యేట్స్ ఉపనిషతులను తర్జుమా చేశారు. ఆ పుస్తకాన్ని ఫేబర్ కంపెనీ ప్రింట్ చేసింది. ఆ ఉపనిషతులకు చెందిన ఓ కాపీని అమెరికా అధ్యక్షుడు బైడెన్కు మోదీ గిఫ్ట్ ఇచ్చారు. వైట్హ
సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్ను అందిస్తున్నారని, బీజేపీకి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
NITI Ayog: నీతి ఆయోగ్ సమావేశాన్ని కేజ్రీవాల్ బహిష్కరించారు. శనివారం జరిగే మీటింగ్కు వెళ్లడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానికి లేఖ కూడా రాశారు.
వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడుతూ నియంతృత్వ పోకడలు పోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తీరు మారడం లేదు. తమ పార్టీ అధికారంలో లేని చోట ఒకలా, ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతి�
Siddaramaiah challenge to Modi | ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సవాల్ (Siddaramaiah challenge to Modi) విసిరారు. ‘నాతో కలిసి పరుగెత్తగలరా? ఎవరు అలసిపోయారో చూద్దాం’ అని అన్నారు.