ఎన్నికలకు సిద్ధంగా ఉన్న అస్సాం రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. డిబ్రూగఢ్-మోరన్ జాతీయ రహదారిపై నిర్మించిన అత్యవసర రహదారిపై సీ-130జె ఆయన ప్రయాణించిన విమానం ల్యాండింగ్ కావడంతో ఈశాన్
భారతదేశపు ఏ ప్రధాని తిరగనన్ని దేశాలు, చేయనన్ని విదేశీ యాత్రలు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేశారు. గత పదేండ్లలో ఆయన చేసిన విదేశీ యాత్రల కారణంగా భారత ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ.762 కోట్లు అని కేంద్రం �
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన దూకుడు తగ్గించి భారత్ పట్ల స్నేహహస్తం చాటుతున్నారు. ఈమధ్యే యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడంతో కంగుతిన్న ట్రంప్.. వెనక్కి తగ్�
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీలో సీనియర్, అగ్రనేతల్లో ఒకరైన శశి థరూర్ తాజాగా పార్టీకి షాకిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టి.. తన రాష్ట్రంలో ప్రధాని మోదీ నిర్వహించిన కార్యక్రమానికి హ
రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తున్న భారత్పై మరిన్ని సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. తాను సంతోషంగా లేనని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలుసునని ట్రంప్ �
ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు 700 కిలోమీటర్ల మేరకు వ్యాపించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణులకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చి 100 మీటర్ల ఎత్తు ఉన్నవి మాత్రమే ఆరావళి పర్వతాల పరిధిలోకి వస్తాయని ప్రకటించిన కేంద్రంలోన
ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఓ సింహాన్ని తెరమీదకు తెచ్చారు. యంత్రభాగాలతో నిండిన లోహపు సింహం బొమ్మను ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రతీకగా రూపొందించారు.
సాధారణంగా జీహెచ్ఎంసీ విస్తరించాలి అనుకుంటే ప్రభుత్వం ముందస్తుగా ఎక్కడ నుంచి ఎక్కడి వరకు విస్తరించాలి. కలుస్తున్న ప్రజల జీవనాధారం, ప్రమాణాలు, ప్రజలపైపడే అదనపు భారం, మౌలిక వసతులు ఏస్థాయిలో ఉన్నాయి అనే వ�
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ఆరోపణాస్ర్తాలను సంధించారు. ముస్లిం లీగ్ నాయకుడు మొహమ్మద్ అలీ జిన్నా మతపరమైన అనుమానాలను తీర్చేందుకు జాతీయ గేయం వందే మాతరానికి నెహ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం 60వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సమావేశం రాయ్పూర్లో జరిగింది. ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించిన వేర్వేరు అంశాలపై విస్తృత చర్చలు జరిగాయని మోదీ ఎక్స్ పోస్ట్ల�
Delhi Bomb Blast : ఢిల్లీ కారు పేలుడు ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అనంతరం.. ఆస్పత్రికి వెళ్లి క్షతగ్రాతులను పరామర్శించారు.
MK Stalin | తమిళనాడులో ఉన్న బిహార్ ప్రజలపై డీఎంకే (DMK) ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
శ్రీరామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణం పూర్తయింది. ప్రధాన దేవాలయ ప్రాంగణంతోపాటు గణేశ, శివ, హనుమాన్, సూర్యనారాయణ, భగవతి, అన్నపూర్ణ, శేషావతార దేవాలయాల నిర్మాణం కూడా పూర్తయింది.