భారత్ 2036 ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్యానికి బలమైన పోటీదారుగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మెగా ఈవెంట్లో దేశ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు 5 నుంచి 15 ఏండ్ల పిల్లల కోసం దేశవ్యాప్త టాలెంట్�
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనోద్యమంతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో మరికొంతమంది మంత్రులు కూడా క్యాబినెట్ బెర్త్లు కోల్పోన
India-Australia | భారత్, ఆస్ట్రేలియా (India-Australia) దేశాల మధ్య ఇంధన భద్రతకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల ఆస్ట్రేలియా నుంచి శాంతియుత అవసరాల కోసం భారత్కు యురేనియం (Uranium) ఎగుమతులకు మార్గం సుగమమైంది. ఇంధన ర
అయోధ్యలోని రామ మందిరానికి అందిన విరాళాలు దుర్వినియోగం అయినట్లు వచ్చిన ఆరోపణలు సంఘ్ పరివార్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ట్రస్ట్ ఈ వ్యవహారాన్ని పారదర్శకంగా నిర్వహించకపో
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో శనివారం సమావేశమయ్యారు. భారత్-అమెరికాల మధ్య వివిధ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం, పురోగతిపై ఇద్దరు నేతలు చర్చించారు.
మెలోడీ టోఫీ చాక్లెట్ల ఉత్పత్తిని పార్లే ప్రొడక్ట్స్ పెంచేసింది. విదేశీ పర్యటనలో ప్రధాని మోదీ.. ఇటలీ ప్రధాని మెలోనీకి ఈ మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చినది తెలిసిందే. ఆ వీడియో వైరల్ కావడంతో �
Rahul Gandhi : ప్రధాని మోదీ లక్ష్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత, కాగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఇటలీ పర్యటనలో ఉన్న మోదీ.. అక్కడి ప్రధాని జార్జియా మెలోనితో మెలోడి చాక్లెట్లతో రీల్ చేయడాన్ని రాహుల్ గాంధీ త�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గర తెలంగాణ బీజేపీ నేతల పరపతి ఏమిటో తేలిపోయింది. రెండేండ్ల తర్వాత హైదరాబాద్కు వచ్చిన మోదీ మన రాష్ట్ర బీజేపీ నేతలను పెద్దగా పట్టించుకోలేదు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోయిన దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం కొత్త రాజకీయ వివాదానికి దారి తీసింది.
Boiler Explodes : ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో ఘోర ప్రమాదం పది మందిని పొట్టనబెట్టుకుంది. వేదాంత లిమిటెడ్ విద్యుత్ కేంద్రంలో బాయిలర్ పేలిన(Boiler Explodes) ఘటనలో10 మంది మృతి చెందగా.. నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు.
Mallikarjun Kharge: మాజీ ప్రధాని దేవగౌడపై జోక్ చేశారు ఖర్గే. రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేస్తూ సభ్యుల్ని నవ్వించారు. దేవగౌడ మమ్ముల్ని ప్రేమించారని, కానీ ఏమైందో ఏమో, మోదీని పెళ్లి చేసుకున్నారని అన్నా�
ఎన్నికలకు సిద్ధంగా ఉన్న అస్సాం రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. డిబ్రూగఢ్-మోరన్ జాతీయ రహదారిపై నిర్మించిన అత్యవసర రహదారిపై సీ-130జె ఆయన ప్రయాణించిన విమానం ల్యాండింగ్ కావడంతో ఈశాన్