Delhi Bomb Blast : ఢిల్లీ కారు పేలుడు ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అనంతరం.. ఆస్పత్రికి వెళ్లి క్షతగ్రాతులను పరామర్శించారు.
MK Stalin | తమిళనాడులో ఉన్న బిహార్ ప్రజలపై డీఎంకే (DMK) ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
శ్రీరామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణం పూర్తయింది. ప్రధాన దేవాలయ ప్రాంగణంతోపాటు గణేశ, శివ, హనుమాన్, సూర్యనారాయణ, భగవతి, అన్నపూర్ణ, శేషావతార దేవాలయాల నిర్మాణం కూడా పూర్తయింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం యమునా నది తీరాన ఓ కృత్రిమ ఘాట్ను ఏర్పాటుచేసింది. ఛఠ్ ఉత్సవాల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఢిల్లీలోని వివిధ ఘాట్లను పరిశీలించారు.
US Envoy : సుంకాల ఆంక్షల నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi)ని కలిశారు. ఢిల్లీలో శనివారం మోడీతో భేటీ అయిన సెర్గో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
భారత దేశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రెండు రోజుల పర్యటన సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠం చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య 350 మిలియన్ బ్రిటీష్ పౌండ్ల (రూ.3,675 కోట్లు) విలువైన వ�
PM Modi: తన రాజకీయ జీవితంలో ఇవాళ కీలక మైలురాయి అందుకున్నారు ప్రధాని మోదీ. ప్రభుత్వాధినేతగా ఆయన 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తొలుత గుజరాత్ సీఎంగా, ఇప్పుడు దేశ ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్త
Harish Rao : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్(BR Gavai)పై షూ దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని హరీశ్ అన్నారు.
PM Narendra Modi : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్(BR Gavai)పై షూ దాడిని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఖండించారు. భారత సీజేఐపై దాడికి యత్నించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన సీజేఐతో మాట్లాడారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శత వార్షికోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రత్యేక పోస్టేజ్ స్టాంపు, స్మారక నాణేలను విడుదల చేశారు.
ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలను బుధవారం బిజెపి మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Vice President Election : భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. మరో ఎనిమిదరోజుల్లో ఎలక్షన్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తోం�
PM Modi : సుజుకీ కంపెనీకి చెందిన ఈ-విటారా ఎలక్ట్రిక్ కారును ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుజుకీ కంపెనీ ప్రెసిడెంట్, గుజరాత్ సీఎం కూడా పాల్గొన్నారు. అహ్మదాబాద్లోని మారుతీ ప్లాంట్లో ఈ-�