న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్ కొని, ఈ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియంలో 14 మం�
దేశానికి బలమైన ప్రతిపక్షం కావాలని, కాంగ్రెస్ పార్టీ తన పాత్రను పోషించలేకపోతున్నదని ప్రముఖ ఆర్థికవేత్త, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక �
విద్యుత్తు సంక్షోభం. పవర్ హాలీడేలు. నాలుగు లక్షల కోట్ల దాకా అప్పులు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేనంతగా దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థ.. బీజేపీ ఎంతో గొప్పగా చెప్పే ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఉన్న గుజరాత్ �
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసిలో బీజేపీ ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుదామా పటేల్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని, రైతాంగం సుఖంగా వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తమ చర్యల వల్ల ఒక క�
పాక్ నూతన ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాను పాక్ నూతన ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా మోదీ అభినందించారని, అందుకు ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. భారత�
గాంధీనగర్: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆహార సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అవసరం అనుకుంటే ప్రపంచ దేశాలకు తిండి గింజలు అందించేందుకు తాము �
యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఝలక్ తగిలింది. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీకి స్వతంత్ర అభ్యర్థి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్థానికంగా గట్టి పట్టున్న బ్రిజేష్ సింగ్ భార్య అన్�
ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నో ఏండ్లుగా ఉన్న పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు మార్చిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు, అధికారులు మాటలు మంచిగానే చె�
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ నూతన ప్రధానిగా షబాజ్ షరిఫ్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీ
2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసులను పూర్తిగా అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయటం కాదుకదా.. వాటికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�