కేసీఆర్ కుటుంబమంతా ప్రజలెన్నుకొన్న నేతలే మంత్రులు తలసాని, గంగుల హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకొనేందుకు లోక్ సభను రద్దు చేయాలని, సీఎం కేసీఆర్తో మాట్లాడి తాము అసెంబ్లీన�
మెజార్టీ, మైనార్టీ పేరుతో విభజన మోదీకి, బండికి మతిభ్రమించింది మత విద్వేషాలను రెచ్చగొడుతున్నరు తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని మోదీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఫైర్ కరీంనగర్, �
హైదరాబాద్ : ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు�
Balka suman | నియంతృత్వ పాలన చేస్తున్న దుర్మార్గుడు మోదీ అని ఎమ్మెల్యే బాల్క సుమన్ (MLA Balka suman) అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి అసమర్ధ ప్రధానిని ఎన్నడూ చూడలేదని చెప్పారు. కరోనా సమయంలో
Jeevan reddy | ప్రధాని మోదీపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy)ఫైర్ అయ్యారు. ఈ దేశానికి పట్టిన శని ప్రధాని మోదీ అని విమర్శించారు. ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ వేషం వేస్తారని ఎద్దేవా చేశారు. వారసత్వ రాజకీయాలకు అడ్డా
అదనపు భారాన్ని కేంద్రమే భరించాలి కోల్ఇండియా ధరకే సరఫరా చేయాలి కేంద్రం అసమర్థత వల్లే సంక్షోభం అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్లో జోక్యం మోదీ సర్కారుపై ఏఐపీఈఎఫ్ విమర్శలు న
నాన్న లారీడ్రైవర్.. తల్లి గృహిణి. అయితేనేం అద్భుతమైన ప్రతిభ అతడి సొంతం. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే ఆ విద్యార్థి కష్టపడి.. ఎన్ఐటీ నాగ్పూర్లో సీటు దక్కించుకున్నాడు.
సీపీఐ భారీ నిరసన అరెస్టులను ఖండించిన నేతలు హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ హిమాయత్నగర్లో గురువారం సీపీఐ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ నాయకులు, కార్య�
రంగారెడ్డి, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణకు ఏమి చేశారో చెప్తే బాగుండేదని, కానీ తెలంగాణపై విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్�
హిందీపై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ప్రధాని మోదీ సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వ విభాగాల కార్యకలాపాల్లో హిందీతో సమానంగా తమిళాన్ని కూడా అధి�
మోదీ అంటే మోసం, దగా అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. నమ్మకద్రోహి నరేంద్రమోదీకి తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. మోదీ తెలంగాణలో పర్యటించడమంటే ఇక్కడి ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబ
కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్�
ప్రధాని మోదీ నగర పర్యటనను నిరసిస్తూ గురువారం ఉస్మానియా వర్సిటీ పోలీస్స్టేషన్లో టీఆర్ఎస్వీ నాయకులు ఇలా నినాదాలు చేశారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన హామీలపై నిలదీసే ప్రమాదముందని వీళ్లను పోలీసులు ముందే క�