దేశంలో ఏడాదిలోనే రెండు సార్లు విద్యుత్తు సంక్షోభం తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే ప్రధాన కారణం. ఏటా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని, కరోనా తర్వాత మరింతగా వ�
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ "ఏ నేషన్ టు ప్రొటెక్ట్" అనే పుస్తకంతో కూడిన ఫోటోను పోస్ట్ చేశారు. కరోనాపై ప్రభుత్వ స్పంద�
దేశంలో మెట్రో నగరాలుగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీలను ప్రపంచస్థాయి నగరాలుగా మార్చటానికి కేంద్రం తగిన నిధుల కేటాయింపుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలన
జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫారసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం నరేంద్రమోదీ ప్రభుత్వ కేంద్రీకరణ ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ. సుప్రీంకోర్టు న్యాయమూర్త
మోదీ సర్కారు పాలనలో ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యులపై పెను భారమే పడుతున్నది. గడిచిన ఇరవై ఏండ్ల నుంచి గమనిస్తే ప్రస్తుతం ప్రతీదాని రేటు పైపైకే పోయింది. ద్రవ్యో�
కేంద్రప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎక్కడ అడుగు పెట్టినా.. అక్కడ ఏదో ఒక ప్రభుత్వ ఆస్తిని విక్రయిస్తారని విమర్శించారు. ఇటీవల అమిత్ షా హైదరాబాద
న్యూఢిల్లీ: సినిమాలు నిర్మిస్తున్న దేశాల్లో ఇండియా అతిపెద్ద దేశమని ప్రధాని అన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రత్యేక సందేశం రిలీజ్ చేశారు. సినిమాలు, సమాజం ఒకటికి ఒకటి ప్రత�
మీడియా రంగంలోకీ మోదీ సన్నిహితుడి అడుగు క్వింటిలియన్లో 49 శాతం వాటా కొనుగోలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో రెగ్యులేటరీ ఫైల్ దాఖలు సిమెంట్ అదానీదే రోడ్లు అదానీవే ఎయిర్పోర్టు అదానీదే పోర్టు అదానీదే బొ�
భారత్- నేపాల్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయని, ఈ చిగురిస్తున్న సంబంధాలు మానవాళికి ఎంతో ఉపయోగకరంగా వుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ స�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నెటిజన్లు మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్
రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో గోధుమ పంట గణనీయంగా ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆయా దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని తనకు అనుక�